Home » Liquor shops
కొంతమంది వ్యక్తులు సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నారు. ప్రజలను, సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. ఫేక్ న్యూస్ లతో, అసత్య ప్రచారాలతో సోషల్ మీడియాలో హల్ చల్
కోవిడ్ -19(కరోనా) వైరస్ వ్యాప్తి చెందకుండా ఎవరకి వారు జాగ్రత్తలు తీసుకోవాలని, సామూహికంగా ప్రజలు గూమి గూడటం వంటివి చెయ్యవద్దని ప్రభుత్వాలు హెచ్చరికలు జారీ చేసి అమలయ్యేట్టు చూస్తున్నాయి. ప్రజలు కూడా గుంపులు గుంపులుగా చేరకుండా ప్రాణాంతక వైర�
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం షాపులు ప్రభుత్వమే నిర్ణయిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతుండగా.. ఇప్పటికే మద్యం, డబ్బు ప్రలోభాలు లేకుండా చూడాలని చెబుతున్న సీఎం జగన్.. ఈ క్రమంలోనే కీలక నిర్ణయం తీసు�
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాలు మూసివేయాలని నిర్ణయించింది.
మందుబాబులకు షాకింగ్ న్యూస్. కొన్ని ప్రాంతాల్లో మద్యం దొరకదు. జనవరి 26వ తేదీ రిపబ్లిక్ డే సందర్భంగా మద్యం దుకాణాలను క్లోజ్ చేసిన సంగతి తెలిసిందే. మరుసటి రోజు అంటే..జనవరి 27వ తేదీన కొన్ని ప్రాంతాల్లో మద్యం దొరకదని పోలీసు ఉన్నతాధికారులు వెల్లడిం�
ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం ధరలు పెరగగా.. త్వరలో తెలంగాణ రాష్ట్రంలో కూడా మద్యం ధరలు పెంచేందుకు ప్రభుత్వం యోచనలో ఉంది. ఆదాయ అన్వేషణలో భాగంగా మద్యం ధరలను సవరించే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ మేరకు ముగ్గురు మంత్రుల�
తెలంగాణ రాష్ట్రంలోని మందుబాబులకు ఇది బ్యాడ్ న్యూస్. మద్యం ధరలు పెరగనున్నాయి. ఏకంగా 15 నుంచి 20శాతం ధరలు పెరిగే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. తెలంగాణలో
తెలంగాణలో మద్యం షాపుల కోసం దరఖాస్తులు వెల్లువెత్తడంతో లాటరీ ద్వారా దుకాణాలను కేటాయించబోతున్నారు అధికారులు. 2019, అక్టోబర్ 18వ తేదీ శుక్రవారం నాడు జరిగే ఈ కార్యక్రమానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పాస్ ఉన్నవారినే లోనికి అనుమతించనున్న�
దసరా పండుగ వేళ మద్యం షాపుల ఓనర్లకు తెలంగాణ ప్రభుత్వం వార్నింగ్ ఇచ్చింది. ఎమ్మార్పీ ధరకన్నా ఎక్కువకు మద్యం అమ్మితే రూ.2 లక్షలు ఫైన్ వేయడంతోపాటు వారం
తెలంగాణ, ఏపీలో మైకులు మూగబోయాయి. ఎన్నికల ప్రచారం ముగిసింది. ఏప్రిల్ 11వ తేదీన తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు, ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరుగనున్నాయి.