Home » Liquor
వరంగల్ రూరల్ జిల్లా ముస్తాలపల్లిలో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో మహేష్చంద్ర అనే వ్యక్తిని చేతులు కట్టేసి కుటుంబ సభ్యులే సజీవ దహనం చేశారు. మహేశ్
టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తిరుమలలోని అన్నమయ్య భవన్ లో టీటీడీ బోర్డు చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి అద్యక్షతన బుధవారం(అక్టోబర్
ఏపీలో మద్యం నియంత్రణ ఎఫెక్ట్ తెలంగాణకు కలిసొచ్చింది. తెలంగాణలో మద్యం దుకాణాల లైసెన్స్ దరఖాస్తులతో ప్రభుత్వానికి మంచి ఆదాయం వస్తోంది. గతంలో ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో సర్కార్ కు ఆదాయం వచ్చింది. 2017లో వచ్చిన రూ.411 కోట్ల ఆదాయాన్ని ఈస�
లిక్కర్ బాటిల్ కొనుక్కోవాలంటే ఆధార్ కార్డ్ తప్పనిసరి చేయాలనేది రూల్ కాదు. ఓ డిమాండ్ మాత్రమే. విశాఖపట్టణానికి చెందిన ఓ ఎన్జీవో ప్రభుత్వాన్ని ఇలా డిమాండ్ చేస్తుంది. ఇలా చేయడం ద్వారా ప్రభుత్వం లిక్కర్ ఎంత అమ్ముతోంది. ఒక్కొక్కరు ఎంత తాగుతున్న�
ఎన్నికలవేళ మద్యం ఏరులై పారిన విషయాన్ని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అసెంబ్లీ నుంచి పార్లమెంట్ వరకు ప్రతీ అభ్యర్ధి కూడా మద్యంను ఎన్నికల్లో పంచినట్లు చెబుతూనే ఉన్నారు. ప్రలోభాలకు గురి చేసేందుకు ఎన్నికల్లో అభ్యర్ధులు మద్యం బాటిళ్లను పంచేంద�
దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు జరుగనున్న వేళ కట్టల కొద్దీ నగదు పట్టుబడుతోంది.
పోలింగ్కు మరో మూడు రోజులే సమయం..ఇంకేముంది.. ప్రలోభాల పర్వం స్టార్ట్ అయ్యింది. అభ్యర్థులు తాము గెలవడమే లక్ష్యంగా వక్రమార్గం పడుతున్నారు. అడ్డదారులూ తొక్కుతున్నారు. నోట్ల కట్టలతో ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారు. అంతేకాదు..నగదు, మద్యం, బహ�
చిత్తూరు: ఎన్నికల వేళ ఏపీ సీఎం చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో కలకలం చెలరేగింది. పలమనేరు నియోజకవర్గ పరిధిలోని వి.కోట మండలం కంబార్లపల్లెలో భారీగా మద్యం
ఢిల్లీ: దేశ వ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల సందర్బంగా , ఇప్పటి వరకు దేశంలో చేపట్టిన తనిఖీల్లో మొత్తం రూ.1253.59 కోట్ల విలువజేసే సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకడటించింది. దీంట్లో ల సరైన పత్రాలు లేకు
సార్వత్రిక ఎన్నికల వేళ భారీగా డబ్బు, మద్యం పట్టుబుడుతున్నాయి. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా రూ.143 కోట్లు పట్టుబడినట్టు ఈసీ చెప్పింది. 17వ లోక్సభ ఎన్నికల్లో భాగంగా