Home » Liquor
హైదరాబాద్ ముషీరాబాద్లో బిర్యానీ బిల్లు.. ఫ్రెండ్స్ మధ్య చిచ్చుపెట్టింది. ఒకరి ప్రాణం పోవడానికి కారణమైంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
హైదరాబాద్ బంజారాహిల్స్ లో ఓ కారు బీభత్సం సృష్టించింది. అతి వేగంగా దూసుకొచ్చిన కారు.. పార్క్ చేసి ఉన్న కారుని ఢీకొట్టింది. అంతటితో ఆగలేదు. ఫుట్ పాత్ పైకి దూసుకెళ్లింది.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యాచారం కేసులో.. సంచలన నిజాలు బయటకొస్తున్నాయి. తాజాగా పోలీసుల చేతికి మరో కీలక ఆధారం దొరికింది. దిశ కాలేయంలో
మహిళా సంకల్ప దీక్షను మాజీ మంత్రి, బీజేపీ మహిళా నేత డీకే అరుణ విరమించారు. మద్యాన్ని నిషేధించాలని ఈమె రెండు రోజుల పాటు దీక్ష చేశారు. 2019, డిసెంబర్ 13వ తేదీ సాయంత్రం దీక్షను ముగించారు. ఈ సందర్భంగా డీకే అరుణ మాట్లాడుతూ..రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోం�
మద్యం వల్లే అత్యాచార ఘటనలు జరుగుతున్నాయని ఏపీ ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణస్వామి అన్నారు. మద్యం వల్ల కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయని చెప్పారు.
సంపూర్ణ మద్యపాన నిషేధం లక్ష్యంగా పెట్టుకున్న జగన్ ప్రభుత్వం.. ఆ దిశగా సాగిపోతోంది. విడతలవారిగా ఒక్కో నిర్ణయాన్ని అమలు చేస్తోంది. మద్యపానం నిషేధానికి సంబంధించి
దశలవారిగా మద్యపానాన్ని నిషేధించాలని కంకణం కట్టుకున్న సీఎం జగన్.. మందుబాబులకు షాకుల మీద షాక్ లు ఇస్తున్నారు. ఇప్పటికే మద్యం ధరలు పెంచారు. మద్యం
ఏపీలో సంపూర్ణ మద్యపాన నిషేధం దిశగా జగన్ సర్కార్ మరో అడుగు వేసింది. ఏపీలో బార్ల పాలసీపై సీఎం జగన్ మంగళవారం(నవంబర్ 19,2019) అధికారులతో సమీక్ష
ఏపీలో బార్ల పాలసీపై సీఎం జగన్ మంగళవారం(నవంబర్ 19,2019) అధికారులతో సమీక్ష నిర్వహించారు. కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో బార్ల సంఖ్యను 40శాతానికి
వరంగల్ రూరల్ జిల్లాలో వ్యక్తి సజీవ దహనం కేసు ఊహించని మలుపులు తిరుగుతోంది. తొలుత కొడుకు వేధింపులు భరించలేక తల్లిదండ్రులు ఈ దారుణానికి పాల్పడ్డారని అందరూ