Home » Liquor
లాక్డౌన్ కారణంగా మద్యం దొరక్క నానా అవస్థలు పడుతున్నవారికి మమతా బెనర్జీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పనున్నట్లు తెలుస్తోంది. లాక్డౌన్ సమయంలో వెస్ట్ బెంగాల్ లో మద్యం హోమ్ డెలివరీకి అనుమతించాలని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిర్ణయం తీసుకున్�
కొంతమంది వ్యక్తులు సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నారు. ప్రజలను, సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. ఫేక్ న్యూస్ లతో, అసత్య ప్రచారాలతో సోషల్ మీడియాలో హల్ చల్
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి వణికిస్తోంది. 190కు పైగా దేశాల్లో కరోనా ఎఫెక్ట్ ఉంది. కరోనా బారిన పడుతున్న వారి సంఖ్యతో పాటు మృతుల సంఖ్య ఎక్కువగానే ఉంది.
మద్యపానం ఆరోగ్యానికి హానికరం. మందు తాగడం మంచిది కాదు. ఆరోగ్యం దెబ్బతింటుంది. దేహంలోని అవయవాలు పాడైపోతాయి. ఆయుష్షు తగ్గిపోతుంది. త్వరలోనే ప్రాణం
ఓ అపార్ట్ మెంట్ రాత్రికి రాత్రే పబ్గా మారిపోయింది. ఏ నల్లా విప్పినా లిక్కర్ వచ్చింది. కిచెన్, హాల్, బాత్ రూం..ఇలా గదుల్లో ఉన్న ఏ నల్లా విప్పినా మందు వస్తుండడంతో అపార్ట్ మెంట్ వాసులు ఆశ్చర్యపోతున్నారు. అసలు ఏం జరిగింది ? నీళ్లు బదులు లిక్కర్ వచ�
మీరు విన్నది నిజమే. రాష్ట్ర ప్రభుత్వం మందుబాబులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. మరింత తాగండి, ఊగండి అని ప్రభుత్వం అంటోంది. తాగుబోతులకు ఇబ్బందులు కలగకుండా
ఆయన ఓ ఆర్టీసీ బస్సు డ్రైవర్. డ్యూటీలో చాలా బాధ్యతగా ఉండాలి. జాగ్రత్తగా బస్సు నడపాలి. ఎందరో ప్రయాణికుల ప్రాణాలు డ్రైవర్ మీదే ఆధారపడి ఉంటాయి. డ్రైవర్ బండిని జాగ్రత్తగా
ప్రపంచవ్యాపంగా కొత్త సంవత్సరంకి గ్రాండ్గా వెల్కమ్ చెప్పారు. సంబరాలు అంబరాన్ని అంటాయి. అంగరంగ వైభవంగా జరిగిన కొత్త సంవత్సరం వేడుకల్లో ఆనందంతో పాటు మద్యం కూడా ఏరులైపారింది. కొత్త సంవత్సరం రోజున ప్రపంచంలో ఎక్కువమంది మద్యం సేవించినట్లుగా �
న్యూ ఇయర్ సందర్భంగా మందుబాబులపై తెలంగాణ రాష్ట్ర పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా రాష్ట్ర వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు.
బాయ్ ఫ్రెండ్స్ తో కలిసి కాలేజీ యూనిఫామ్ లోనే మద్యం సేవించిన నలుగురు డిగ్రీ విద్యార్థినుల వ్యవహారం తమిళనాడు రాష్ట్రంలో సంచలనం రేపింది. దీనిపై పెద్ద రచ్చ జరిగింది.