Liquor

    ప్రాణం తీసిన మద్యం పందెం

    October 24, 2020 / 08:35 AM IST

    man died drinking raw alcohol : మిత్రులు అందరూ కలిసి సరదాగా మందు పార్టీ చేసుకుంటున్నారు. అందులో ఇద్దరూ పందెం వేసుకున్నారు. మద్యంలో నీరు,సోడా కలపకుండా తాగాలని…. అలా తాగిన ఒక వ్యక్తి ప్రాణాలుకోల్పోయిన ఘటన బాన్సువాడలో జరిగింది. కామారెడ్డి జిల్లా బాన్సువాడ, శాంత

    మూడు మద్యం బాటిళ్లా ఇక్కడివి..అయితే..ఒకే..ఏపీలో చట్ట సవరణ?

    October 4, 2020 / 09:22 AM IST

    Andhra Pradesh three Liquor Bottles : ఏపీలో మద్యం విషయంలో ఉన్న చట్టాన్ని సవరణించాలని ప్రభుత్వం భావిస్తోందని తెలుస్తోంది. ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తీసుకొస్తుండడంతో ప్రభుత్వం పై విధంగా ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చిన మద్యమైతే..మూడు సీసాలైన�

    ఏపీలో లిక్కర్ రేట్లలో మార్పులు, ఇవే కొత్త రేట్లు

    September 3, 2020 / 05:29 PM IST

    AP Cheap Liquor Rates: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం రేట్లల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. ఏపీలో మద్యం ధరలను క్రమబద్ధీకరిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. ఐఎంఎఫ్ లిక్కర్, ఫారెన్ లిక్కర్, బీర్, వైన్ ధరల్లో మార్పులు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంద�

    పోలీసులపై కుక్కను వదిలిన లిక్కర్ వ్యాపారి

    September 1, 2020 / 11:50 AM IST

    అరెస్టు నుంచి తప్పించుకొనేందుకు పోలీసులపైకి తన పెంపుడు కుక్కను వదిలాడు ఓ లిక్కర్ వ్యాపారి. గుజరాత్ రాష్ట్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కానిస్టేబుల్ ఎడమ చేతిని కుక్క కరిచేసింది. కొడాల పీఎస్ పరిధిలో కరోనా కేసులు ఎక్కువవుతుడడంతో కారణంగా…గంజాం

    పులివెందుల సింగం…..ప్రాణాలకు తెగించి సాహసం చేసిన ఎస్సై

    August 29, 2020 / 02:13 PM IST

    విధి నిర్వహణలో పోలీసులు ఒకో సారి ప్రాణాలకు సైతం తెగించి పోరాడాల్సి వస్తోంది. కొన్ని సంఘటనలు సినిమా టిక్ గా అనిపించినా పోలీలుసు ధైర్యంతో పోరాడుతూనే ఉంటారు. కడప జిల్లా పులివెందులలో అచ్చు సినిమా సీన్ లో జరిగినట్టే జరిగింది శుక్రవారం నాడు. అక్�

    హోటళ్లు, రెస్టారెంట్లలో మద్యం విక్రయాలకు అనుమతి

    August 20, 2020 / 09:41 PM IST

    హోటళ్లు, రెస్టారెంట్లలో మద్యం విక్రయాలకు ఢిల్లీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కరోనా సంక్షోభం నేపథ్యంలో ఆదాయం తగ్గిపోతున్న వేళ అరవింద్ కేజ్రీవాల్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ బాటలోనే మరిన్ని రాష్ట్రాలు ఈ దిశగా �

    మద్యం అక్రమ రవాణా కేసులో బీజేపీ నేత అరెస్టు

    August 16, 2020 / 08:50 PM IST

    మద్యం అక్రమంగా రవాణా చేస్తూ బీజేపీ నేత పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. నల్గొండ జిల్లా చిట్యాల నుంచి గుంటూరుకు అక్రమంగా మద్యం రవాణా చేస్తున్న బీజేపీ నేత గుడివాక రామాంజనేయులు సహా మరో ముగ్గురుని పోలీసులు ఆదివారం అరెస్ట్‌ చేశారు. వారి వద్ద ను�

    ఇక్కడ రాత్రి 10 వరకు మద్యం

    August 7, 2020 / 03:28 PM IST

    మ‌ద్యం అమ్మ‌కాల‌ను మ‌రింత వేగవంతం చేసేందుకు ఢిల్లీ ప్ర‌భుత్వం మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇవాళ నుంచి ఢిల్లీలోని అన్ని మ‌ద్యం దుక‌ణాలు ఉద‌యం 10 గంట‌ల నుంచి రాత్రి 10 గంట‌ల వ‌ర‌కు తెరిచి ఉంచేందుకు అవ‌కాశం కల్పించింది. త‌దుప‌రి ఆదేశాలు ఇచ్చే

    బార్లు ఓపెన్..ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే

    August 7, 2020 / 12:20 PM IST

    కరోనా నేపథ్యంలో తాత్కాలికంగా తాళాలు పడిన బార్లు ఎప్పుడు తెరుచుకుంటాయి ? ఒక్కో పెగ్గు కొడుతూ..తమ దోస్తులతో ఎప్పుడు ఎంజాయ్ చేద్దామని అనుకుంటున్న వారి కలలు నెరవేర్చింది ప్రభుత్వం. బార్లు ఓపెన్ చేసుకొనేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. నిబంధనల

    హుక్కా పొగలు , వైన్ సెగలతో రేవ్ పార్టీ క్లైమాక్స్‌లో ఉండగా పోలీసులు ఎంటర్

    July 16, 2020 / 08:54 AM IST

    దేశ రాజధాని ఢిల్లీలో కోవిడ్ నిబంధనలు అతిక్రమించి ఓ క్లబ్ లో నిర్వహిస్తున్న రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. కోవిడ్‌-19 వ్యాపిస్తున్న తరుణంలో పెద్ద ఎత్తున యువతీ యువకులు గుమికూడటంపై పోలీసులు తీవ్రంగా స్పందించారు. పశ్చిమ్‌ విహార్‌ ప్రాంత�

10TV Telugu News