Home » Liquor
ఆయా జిల్లాలు, మండలాల సరిహద్దుల్లో నిర్వహిస్తున్న సోదాల ద్వారా శనివారం రూ.74,95,31,197 నగదు, మద్యం, డ్రగ్స్, బంగారం, వెండి ఆభరణాలు, ఇతర సామాగ్రి పట్టుబడింది.
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన ఉత్తర్వు ప్రకారం, వాణిజ్య స్థలాలు, కన్వెన్షన్ సెంటర్లు, కళ్యాణ మండపాలు, క్రీడా మైదానాలు మొదలైన ప్రదేశాల్లో మద్యం సరఫరాకు ఛార్జీలు ఇలా ఉన్నాయి. మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో 1,00,000 రూపాయలు, మునిసిపాలిటీ పరి�
ఈ కాన్సెప్ట్ అంతర్జాతీయంగా ప్రాచుర్యం పొందింది. మరీ ముఖ్యంగా యుఎస్ఏలో దీనికి అమితాదరణ ఉంది. దీనిలో వినియోగదారునికి వర్ట్యువల్ బాటిల్ అందుబాటులో ఉంటుంది. దీనితో పాటుగా సామాజిక మాధ్యమ వేదికలు మిళితమై ఉంటాయి. ఇక్కడ తమ అనుభవాలు చెప్పుకుం�
వయసు విషయంలో అధికారులు గందరగోళానికి గురయ్యే పరిస్థితి పలు సందర్భాలలో తలెత్తిందట. బార్లకు వెళ్లే 21 ఏళ్ల లోపు వయసు ఉన్న యువత ఎలాంటి గుర్తింపు కార్డులు లేవంటూ మాట దాటవేస్తున్నారు. అయితే ఇప్పటికే యువత ఇష్టానుసారంగా మత్తులో తూలుతూ అనారోగ్యాని�
సాధారణంగా పురుష ఉపాధ్యాయులు మద్యం సేవించి స్కూలుకు వస్తుంటారని వార్తల్లో చదువుతూ ఉంటాము. కానీ వీటికి భిన్నంగా ఒక మహిళా ఉపాధ్యాయురాలు స్కూలుకు తాగి వచ్చి క్లాస్ రూమ్ లో కింద పడుకుని నిద్రపోయిన ఘటన చత్తీస్గఢ్లో చోటు చేసుకుంది.
ఢిల్లీలో 10వ తరగతి చదువుతున్న 16 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం చేసిన ఘటన కలకలం రేపుతోంది.
మద్యం మత్తులో ఒక్కో సారి ప్రజలు ఏమి చేస్తారో ఎవరికీ అంతుపట్టదు. వారిని నివారించటం చాలా కష్టం. అమెరికాలో ఒక వ్యక్తి ఫుల్ గా మద్యం సేవించి తలపై టపాసులు పెట్టుకుని పేల్చుకుని దుర్మరణం పాలైన ఘటన వెలుగు చూసింది.
పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో మద్యం కలకలం చెలరేగింది. అలిపిరిలో భారీగా మద్యం పట్టుబడింది. గతంలో ఎన్నడూ లేని విధంగా అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద..
దేశ రాజధాని ఢిల్లీలో అతి త్వరలోనే మద్యం హోం డెలివరీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. మంత్రుల బృందం మంగళవారం ఆమోదం తెలిపింది. మార్కెట్ నిలకడగా వచ్చేంతవరకూ రేట్లలో ఎటువంటి మార్పులు ఉండబోవని ప్రభుత్వం సూచించింది.
గడిచిన 20 ఏళ్లుగా మద్యం తాగుతున్న వ్యక్తి ఇటీవల ఒకరోజు మద్యం తాగాడు. ఆ మద్యం అతనికి కిక్ ఇవ్వలేదు. దీంతో అది నకిలీ మద్యం అని అధికారులకు, హోం మంత్రికి ఫిర్యాదు చేశాడు.