List

    భార్యను చంపిన భర్త: పట్టిస్తే రూ.70 లక్షలు

    October 20, 2019 / 05:53 AM IST

    భార్యను హత్య చేసిన అహ్మదాబాద్ కు చెందిన భద్రేశ్ కుమార్ పటేల్ అనే వ్యక్తిని పట్టి ఇస్తే రూ.70 లక్షల నగదు పారితోషకం ఇస్తామని అమెరికాకు చెందిన ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్ బీఐ) ప్రకటించింది. తమ కళ్లు కప్పి తిరుగుతున్న అతి ముఖ్యమైన పది మం�

    కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్

    October 7, 2019 / 07:03 AM IST

    గాంధీ జయంతి సందర్భంగా ఉత్తరప్రదేశ్ లోని యోగి సర్కార్‌ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించింది. అయితే ఈ సమావేశాలను విపక్షాలు మూకుమ్మడిగా బహిష్కరించగా.. ప్రియాంక గాంధీ నిర్వహించిన ర్యాలీకి డుమ్మా కొట్టి మరీ ఎమ్మెల్యే అదితి సింగ్‌ అసెంబ్�

    ఆదాయం తగ్గింది : ఫోర్బ్స్ లిస్టులో స్థానం కోల్పోయిన ప్రియాంక,దీపికా

    August 25, 2019 / 09:24 AM IST

    బాలీవుడ్‌ ముద్దుగుమ్మలు ప్రియాంకా చోప్రా, దీపికా పదుకొణె ఈసారి ఫోర్బ్స్‌లో చోటు దక్కించుకోలేకపోయారు.గత సంవత్సరం ఫోర్బ్స్‌ మేగజైన్‌ విడుదల చేసిన అత్యంత శక్తివంతమైన మహిళల్లో టాప్‌-100లో స్థానం దక్కించుకున్న ప్రియాంక చోప్రా, ఈఏడాది తన స్థానా

    బరిలో షీలా దీక్షిత్ : ఢిల్లీ లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్

    April 22, 2019 / 06:21 AM IST

    ఢిల్లీ లోని మొత్తం ఏడు లోక్ సభ స్థానాలకు గాను ఆరు స్థానాలకు సోమవారం(ఏప్రిల్-22,2019) కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. నార్త్ ఈస్ట్ ఢిల్లీ లోక్ సభ స్థానం నుంచి ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ పేరుని కాంగ్రెస్ ప్రకటించింది. Also Read : శ్రీలంక బా�

    ఏడు లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ

    April 21, 2019 / 02:31 PM IST

    ఢిల్లీ,ఉత్తరప్రదేశ్,పంజాబ్,మధ్యప్రదేశ్ రాష్ట్రాలలోని ఏడు లోక్ సభ స్థానాలకు లోక్ సభ అభ్యర్థుల జాబితాను బీజేపీ ఆదివారం(ఏప్రిల్-21,2019)రిలీజ్ చేసింది.ఢిల్లీలోని చాందినీ చౌక్ నియోజకవర్గానికి హర్షవర్థన్,నార్త్ ఈస్ట్ ఢిల్లీ నియోజకవర్గానికి మనోజ్

    బీజేపీ స్టార్ క్యాంపెయినర్ గా వివేక్ ఒబెరాయ్

    April 5, 2019 / 02:03 PM IST

    గుజరాత్ లో తమ పార్టీ తరపున క్యాంపెయిన్ చేసే 40మంది లిస్ట్ ను బీజేపీ శుక్రవారం (ఏప్రిల్-5,2019) రిలీజ్ చేసింది.

    TRSలోనే ఉంటా..నామా గెలుపుకి కృషి చేస్తా :పొంగులేటి

    March 24, 2019 / 03:45 PM IST

    తాను టీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతానని ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సృష్టం చేశారు.టిక్కెట్ కేటాయింపు విషయంలో పార్టీ అధిష్ఠానం తీసుకున్న నిర్ణయాన్ని శిరసావహిస్తున్నట్లు తెలిపారు.ఖమ్మం పార్లమెంట్‌ స్థానంలో టీఆర్ఎస్ అభ్యర్థిగా �

    9మంది ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ…మెదక్ బరిలో రఘునందన్ రావు

    March 24, 2019 / 03:34 PM IST

    లోక్ సభ ఎన్నికల్లో పోటీచేసే తొమ్మిదిమంది అభ్యర్థులతో ఆదివారం(మార్చి-24,2019)బీజేపీ మరో జాబితాను విడుదల చేసింది.చత్తీస్ ఘడ్ లో 6,మహారాష్ట్రలో 1,మేఘాలయ 1,తెలంగాణ 1 అభ్యర్థితో కూడిన జాబితాను రిలీజ్ చేసింది.ఈ జాబితాలో తెలంగాణలోని మెదక్ లోక్‌సభ అభ్యర్�

    కార్తీ చిదంబరంకు చోటు :10మందితో కాంగ్రెస్ మరో జాబితా విడుదల

    March 24, 2019 / 01:26 PM IST

    లోక్ సభ ఎన్నికల అభ్యర్థుల మరో జాబితాను ఆదివారం(మార్చి-24,2019) కాంగ్రెస్ విడుదల చేసింది. బీహార్ లోని మూడు,మహారాష్ట్రలోని నాలుగు,కర్ణాటకలోని ఒకటి,జమ్మూకాశ్మీర్ లో ఒకటి,తమిళనాడులో ఒక లోక్ సభ స్థానానికి పోటీచేసే అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ రిలీజ�

    యూపీ,బీహార్ సార్వత్రిక బరిలో ఆప్..అభ్యర్థుల జాబితా రిలీజ్

    March 24, 2019 / 11:45 AM IST

    ఏప్రిల్-మే నెలల్లో జరుగబోయే సార్వత్రిక ఎన్నికల్లో యూపీ,బీహార్ రాష్ట్రాల్లో చెరో మూడు స్థానాల్లో పోటీ చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ నిర్ణయించింది.ఆప్ పోటీ చేసే స్థానాలు, అభ్యర్థుల జాబితాను పార్టీ జాతీయ ప్రతినిధి, ఎంపీ సంజయ్‌ సింగ్‌ ఆదివారం(మార్�

10TV Telugu News