Home » LIVE Updates
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్-గుజరాత్ టైటాన్స్ తలపడ్డాయి.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఇండియా-ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగో టెస్టు, రెండో రోజు ఆట కొనసాగుతోంది. గుజరాత్, అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది.
ఐసీసీ విమెన్స్ టీ20 ప్రపంచ కప్ లో తొలి సెమీఫైనల్ మ్యాచ్ ముగిసింది. డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాతో చేతిలో 5 పరుగుల తేడాతో భారత్ ఓడిపోయింది.
ఇండియా, ఆస్ట్రేలియా రెండో టెస్ట్ మ్యాచ్లో భాగంగా మూడో రోజు ఆట కొనసాగుతుంది. ఇరు జట్లు విజయంపై ధీమాను వ్యక్తంచేస్తున్నప్పటికీ.. ఆదివారం ఆట ఇరు జట్లకు కీలకంగా మారనుంది.
వేలంలో మొత్తం 87 మంది క్రికెటర్లను (వారిలో 30 మంది విదేశీ క్రికెటర్లు) కొనుగోలు చేశారు. అందుకు మొత్తం రూ.59.50 కోట్లు ఖర్చు చేశారు.
Huzurabad Polling Day Live Updates
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలకి ముహూర్తం దగ్గర పడింది. కొద్ది రోజులుగా ఈ ఎలక్షన్స్ కోసం రెండు ప్యానెల్స్ విపరీతంగా ప్రచారం చేశాయి. ఈ సారి ‘మా’ ప్రసిడెంట్ పదవికి
పంజాబ్ కాంగ్రెస్ అంతర్యుద్ధం మధ్య, ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ను సీఎంగా తొలగించాలని కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది.
భారీ అంచనాలు, ఆశల మధ్య క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా వెయిట్ చేసిన వరల్డ్ టెస్టు చాంపియన్షిప్(WTC Final)కు ఆది నుంచి వరుణుడు అడ్డంకిగా మారాడు. ఎడతెరిపి లేకుండా వర్షం కురిపించి తొలిరోజు ఆటను ఊడ్చేసిన వరుణుడు.. నాలుగో రోజు ఆటకు కూడా ఆటంకం కలిగ�
దేశంలో కరోనా సెకండ్వేవ్ తగ్గుముఖం పడుతోంది. ప్రపంచంలో కరోనా కారణంగా ప్రతి మూడవ మరణం భారతదేశంలో జరుగుతోండగా.. క్రియాశీల కేసుల విషయంలో ప్రపంచంలో రెండవ స్థానంలో ఉన్న భారత్లో కరోనా కేసులు తగ్గాయి.