Home » loans
cm jagan meeting state level bankers : ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బ్యాంకర్లతో సమావేశమయ్యారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన 212వ రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశంలో పాల్గొన్న జగన్… రుణాలిచ్చే విషయంలో ఉదారత చూపాలని బ్యాంకర్లను
online deposits scam: మోసపోవడానికి మనం రెడీగా ఉంటే చాలు.. మోసం చేయడానికి క్యూలో నిలబడి మరీ వస్తారు. జనం మైండ్ సెట్ మారనంత కాలం.. ఈ కేటుగాళ్ల దందా మారదు. సామాన్య ప్రజల ఆశలను, ఆర్థిక అవసరాలను ఆసరాగా చేసుకొని.. వాటిపైనే తమ కన్నింగ్ బిజినెస్ నడిపిస్తుంటారు. మల్టీ�
Rbi loan moratorium extension: లోన్ మారిటోరియపై తుది నిర్ణయం తెలిపేందుకు సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి మరోసారి గడువు ఇచ్చింది. కాగా, ఇదే లాస్ట్ చాన్స్ అని తేల్చి చెప్పింది. లోన్ మారిటోరియంపై మీ నిర్ణయం ఏంటో తెలపాలని కేంద్రాన్ని అడిగింది. ఇందుకోసం రెండు �
ఇతర దేశాల భూభాగాలు ఆక్రమించుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్న డ్రాగన్ కంట్రీ చైనా తీవ్రమైన కష్టాల్లో ఉందా? ఆ దేశంలో బ్యాంకులు ఆర్థిక కష్టాల్లో ఉన్నాయా? ఆయిల్ కంపెనీలు నష్టాలు చూస్తున్నాయా? చైనాలో తీవ్రమైన ఆహార సంక్షోభం నెలకొని ఉందా? అంటే అవునన�
కరోనా దెబ్బకి కోట్లాది మంది ఉపాధి కోల్పోయారు. భారీ సంఖ్యలో ఉద్యోగాలూ ఊడాయి. కొన్ని సంస్థలు 50, 70, 80 శాతం జీతాలు మాత్రమే చెల్లిస్తున్నాయి. ఇక, వ్యాపారాలు కూడా ఆశాజనకంగా సాగడం లేదు. దీంతో ఆర్థిక సమస్యలతో ప్రజలు సతమతం అవుతున్నార�
మీ క్రెడిట్ స్కోరు చాలా తక్కువగా ఉందా? లోన్ అప్లయ్ చేస్తే వస్తుందా? లేదా అని వర్రీ అవుతున్నారా? ఇక ఆందోళన అక్కర్లేదు.. క్రెడిట్ స్కోరు తక్కువగా ఉన్నా కూడా మీకు లోన్లు ఈజీగా వచ్చే అవకాశం ఉంది. క్రెడిట్ స్కోరు తక్కువగా ఉన్న కస్టమర్లకు లోన్లు ఇచ్�
కష్ట కాలంలోనూ సంక్షేమ పథకాల అమలులో ఏమాత్రం తాత్సారం చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఒకవైపు కరోనా నియంత్రణ చర్యలు సమర్థంగా అమలు
కరోనా వైరస్(COVID-19) దేశానికి తాళం వేసేసింది. ఈ దెబ్బకు ఆర్దికవ్యవస్థలో అల్లకల్లోలం.. కరోనా ప్రభావాన్ని తట్టుకోవాలంటే జనం జేబులో డబ్బులుండాలి. అందుకే ఆర్బీఐ..రేపో రేటును ఏకంగా 0.75 మేర తగ్గించింది. అంటే.. 5.15 నుంచి 4.4కు తగ్గింపు. ఇది చాలా ఎక్కువ. ఆర్బీఐ
యెస్ బ్యాంకు(Yes Bank) ఖాతాదారులకు గుడ్ న్యూస్. ఆర్టీజీఎస్ (Real time gross settlements) సర్వీసులను ఎనేబుల్ చేశారు. ఖాతాదారులు తమ క్రెడిట్ కార్డు బకాయిలు, రుణాలు ఇతర బ్యాంకు ఖాతాల నుండి చెల్లింపులు చేయడానికి ఆర్టీజీఎస్ సేవలు ప్రారంభించినట్టు ఎస్ బ్యాంక్ బుధవారం
ప్రైవేటు రంగానికి చెందిన యెస్ బ్యాంక్ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. వినియోగదారులు తన తక్షణ డబ్బు బదిలీ సేవలు నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్ (NEFT), తక్షణ చెల్లింపు సేవ (IMPS) ద్వారా కొన్ని చెల్లింపులు చేయవచ్చని యెస్ బ్యాంక్ యాజమాన్యం �