Home » Local news
కామారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ఘటనల్లో ఇద్దరు దంపతులు సహా ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. పొలం గట్టు విషయంలో జరిగిన గొడవలో మనస్తాపం చెంది రైతు ఆత్మహత్య చేసుకున్నాడు.
మంటల్లో చిక్కుకున్న తల్లీకూతురిని సురక్షితంగా కిందకు తీసుకువచ్చాడు శ్రావణ్ కుమార్. ప్రాణాలకు తెగించి, ధైర్యసాహసాలను ప్రదర్శించిన కానిస్టేబుల్ శ్రావణ్ ను స్థానికులు అభినందించారు
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో 500 లీటర్ల సామర్థ్యం కలిగిన ఆక్సిజన్ ప్లాంట్ ను మంత్రి హరీష్ రావు ఆదివారం ప్రారంభించారు
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో గంజాయి తరలిస్తున్న అంతరాష్ట్ర ముఠాను పోలీసులు పట్టుకున్నారు. వివిధ రాష్ట్రాలకు చెందిన ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కనుమ పండుగ రోజున ప్రభల జాతర ఉత్సవం.. కోనసీమ గ్రామాల్లో 400 ఏళ్ల సంప్రదాయంగా కొనసాగిస్తున్నారు. అంబాజీపేట (మం) జగ్గన్నతోటకు భారీ ప్రభలు చేరుకున్నాయి.
యజమానుల నుంచి కార్లను సేకరించి ఆపై వాటిని అమ్ముకుంటున్న ఇద్దరు వ్యక్తులను హైదరాబాద్ సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు.
చిత్తూరు జిల్లా తిరుపతిలో మంగళవారం ఒక అజ్ఞాత వ్యక్తి వదిలి వెళ్లిన సూట్ కేసు కలకలం సృష్టించింది. తిరుపతి బస్టాండ్, శ్రీకాళహస్తి స్టాప్ పాయింట్ వద్ద ఒక సూట్ కేస్ పడి ఉంది
శ్రీశైల మండలంలో పలు ప్రాంతాల్లో ఎలుగుబంట్లు సంచారం స్థానికులను భయాందోళనకు గురిచేస్తుంది. గత మూడు రోజులుగా సున్నిపెంట దోమలపెంట ప్రాంతాల్లో ఎలుగులు సంచరిస్తున్నాయి.
సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ వద్ద బుధవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. టిప్పర్, ఆటో ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృతి చెందారు
చిత్తూరు జిల్లా తిరుమల ఘాట్ రోడ్డుపై ఆదివారం ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. రెండో ఘాట్ రోడ్డులో ట్రాఫిక్ స్తంభించడంతో.. ఐదు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి