-
Home » locals
locals
రేవంత్ సర్కార్ గుడ్న్యూస్.. మెడికల్ పీజీ మేనేజ్మెంట్ కోటాలో.. ఇకపై 85శాతం సీట్లు లోకల్స్ కే..
వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని హెల్త్ సెక్రటరీని ఆదేశించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దీని ద్వారా రాష్ట్ర విద్యార్థులకు అదనంగా..
Lions Walk On Roads : రోడ్లపై సింహాల గుంపు హల్ చల్
గుజరాత్లోని అమ్రేలి జిల్లాలో పిపావావ్ నౌకాశ్రయానికి వెళ్లే మార్గంలోని ప్రధాన రహదారిపై సోమవారం రాత్రి మూడు పెద్ద సింహాలు,రెండు పిల్ల సింహాలు రహదారిపై దర్జాగా తిరుగుతూ కనిపించాయి.
KTR Jobs : గుడ్ న్యూస్, 95శాతం ప్రభుత్వ ఉద్యోగాలు స్థానికులకే
KTR Jobs : నూతన జోనల్ వ్యవస్థ ఆమోదంతో ఇక స్థానికులకే ఉద్యోగాలు వస్తాయని, ఎలాంటి వివక్ష లేకుండా సమాన అవకాశాలు దక్కుతాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఆమోదించిన నూతన జోనల్ వ్యవస్థతో రాష్ట్రంలోని అన్ని ప
Jobs For Locals : తెలంగాణలోని నిరుద్యోగులకు గుడ్న్యూస్, 95శాతం ఉద్యోగాలు స్థానికులకే
తెలంగాణలోని నిరుద్యోగులకు శుభవార్త. ఉద్యోగాల భర్తీకి జోనల్ వ్యవస్థలో రాష్ట్రపతి ఉత్తర్వులకు చేపట్టిన సవరణలు త్వరలో అమలు కానున్నాయి.
సింఘు బోర్డర్ లో టెన్షన్, రైతులపై రాళ్లు విసురుతున్న స్థానికులు
farmers at Singhu border : రైతుల పోరాటం..అనూహ్య మలుపులు తీసుకుంటున్నాయి. రిపబ్లిక్ డే రోజున రైతులు నిర్వహించిన ట్రాక్టర్ ర్యాలీలో ఎలాంటి హింస చెలరేగిందో అందరికీ తెలిసిందే. ఓ వ్యక్తి మరణించడం, అధిక సంఖ్యలో పోలీసులకు గాయాలు కావడంతో విమర్శలు వెల్లువెత్తుతున�
యూపీలో మరో దారుణం : డాల్ఫిన్ ను అత్యంత కిరాతకంగా చంపేసిన యువకులు
Gigantic Dolphin Beaten : ఉత్తర్ ప్రదేశ్ లో మరో దారుణం చోటు చేసుకుంది. మానవత్వం మరిచిపోతున్నారు. డాల్ఫిన్ అనే మూగ జీవాన్ని అత్యంత దారుణంగా చంపేశారు. జాతీయ జల జంతువు అయిన..డాల్ఫిన్ ను కర్రలు, గొడ్డలి, రాడ్లతో కొట్టి దారుణంగా హింసించారు. దీనికి సంబంధించిన వీడి�
రోడ్డు పక్కనే నవాబుల కాలంనాటి నాణాలు..ఏరుకున్న జనాలు
Tamilnadu: కొంతమంది రోడ్డుపక్కగా నడిచి వెళుతున్నారు.యథాలాపంగా రోడ్డు పక్కన చూడగా మట్టిలో ఏవో మిలమిలా మెరిస్తూ కనిపంచాయి. దీంతో ఆగిపోయన జనాలు అవేంటాని..మట్టిలోంచి తీసి చూసారు. వెండి..బంగారు రంగుల్లో మెరిసిపోతున్న ఆ నాణాలను చూసి..ఆశ్చర్యపోయారు. తెగ �
75 శాతం ఉద్యోగాలు స్థానికులకే…ఆర్డినెన్స్ కు హర్యాణా కేబినెట్ ఆమోదం
ఇకపై హర్యాణాలోని ప్రైవేట్ సంస్థల్లో 75 శాతం ఉద్యోగాలు ఆ రాష్ట్రానికి చెందిన యువతకే దక్కుతాయి. దీనికి సంబంధించిన ముసాయిదా ఆర్డినెన్స్కు సోమవారం రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించినట్లు డిప్యూటీ సీఎం దుష్యంత్ చౌతాలా తెలిపారు. కాగా, దేశంలో ఇలాంటి �
కశ్మీర్ లో పర్యటించిన 25దేశాల రాయబారుల బృందం
రెండు రోజుల పర్యటనలో భాగంగా 25దేశాలకు చెందిన దౌత్యవేత్తలు కశ్మీర్ లో బుధవారం(ఫిబ్రవరి-12,2020) పర్యటన ప్రారంభించారు. జర్మనీ,ఫ్రాన్స్,ఇటలీ,కెనడా,పోలెండ్,న్యూజిలాండ్,మెక్సికో,ఆఫ్ఘనిస్తాన్,ఆస్ట్రియా,ఉజ్బెకిస్తాన్ దేశాల రాయబారులతో పాటుగా కొంతమంది
స్థానికులకే 75శాతం ఉద్యోగాలు…ఏపీ తరహాలో కర్ణాటకలో చట్టం!
ప్రభుత్వ,ప్రేవేటు రంగాల్లో స్థానికులే 75శాతం అవకాశాలు అంటూ గతేడాది ఆంధ్రప్రభుత్వం ఓ చట్టం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు కర్ణాటకలోని యడియూరప్ప సర్కార్ కూడా ఇప్పుడు ఇలానే ఆలోచిస్తోంది. ఏపీ తరహాలో కన్నడిగులకు ప్రైవేటు ఇండస్ట్రీ�