Home » locals
గుజరాత్లోని అమ్రేలి జిల్లాలో పిపావావ్ నౌకాశ్రయానికి వెళ్లే మార్గంలోని ప్రధాన రహదారిపై సోమవారం రాత్రి మూడు పెద్ద సింహాలు,రెండు పిల్ల సింహాలు రహదారిపై దర్జాగా తిరుగుతూ కనిపించాయి.
KTR Jobs : నూతన జోనల్ వ్యవస్థ ఆమోదంతో ఇక స్థానికులకే ఉద్యోగాలు వస్తాయని, ఎలాంటి వివక్ష లేకుండా సమాన అవకాశాలు దక్కుతాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఆమోదించిన నూతన జోనల్ వ్యవస్థతో రాష్ట్రంలోని అన్ని ప
తెలంగాణలోని నిరుద్యోగులకు శుభవార్త. ఉద్యోగాల భర్తీకి జోనల్ వ్యవస్థలో రాష్ట్రపతి ఉత్తర్వులకు చేపట్టిన సవరణలు త్వరలో అమలు కానున్నాయి.
farmers at Singhu border : రైతుల పోరాటం..అనూహ్య మలుపులు తీసుకుంటున్నాయి. రిపబ్లిక్ డే రోజున రైతులు నిర్వహించిన ట్రాక్టర్ ర్యాలీలో ఎలాంటి హింస చెలరేగిందో అందరికీ తెలిసిందే. ఓ వ్యక్తి మరణించడం, అధిక సంఖ్యలో పోలీసులకు గాయాలు కావడంతో విమర్శలు వెల్లువెత్తుతున�
Gigantic Dolphin Beaten : ఉత్తర్ ప్రదేశ్ లో మరో దారుణం చోటు చేసుకుంది. మానవత్వం మరిచిపోతున్నారు. డాల్ఫిన్ అనే మూగ జీవాన్ని అత్యంత దారుణంగా చంపేశారు. జాతీయ జల జంతువు అయిన..డాల్ఫిన్ ను కర్రలు, గొడ్డలి, రాడ్లతో కొట్టి దారుణంగా హింసించారు. దీనికి సంబంధించిన వీడి�
Tamilnadu: కొంతమంది రోడ్డుపక్కగా నడిచి వెళుతున్నారు.యథాలాపంగా రోడ్డు పక్కన చూడగా మట్టిలో ఏవో మిలమిలా మెరిస్తూ కనిపంచాయి. దీంతో ఆగిపోయన జనాలు అవేంటాని..మట్టిలోంచి తీసి చూసారు. వెండి..బంగారు రంగుల్లో మెరిసిపోతున్న ఆ నాణాలను చూసి..ఆశ్చర్యపోయారు. తెగ �
ఇకపై హర్యాణాలోని ప్రైవేట్ సంస్థల్లో 75 శాతం ఉద్యోగాలు ఆ రాష్ట్రానికి చెందిన యువతకే దక్కుతాయి. దీనికి సంబంధించిన ముసాయిదా ఆర్డినెన్స్కు సోమవారం రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించినట్లు డిప్యూటీ సీఎం దుష్యంత్ చౌతాలా తెలిపారు. కాగా, దేశంలో ఇలాంటి �
రెండు రోజుల పర్యటనలో భాగంగా 25దేశాలకు చెందిన దౌత్యవేత్తలు కశ్మీర్ లో బుధవారం(ఫిబ్రవరి-12,2020) పర్యటన ప్రారంభించారు. జర్మనీ,ఫ్రాన్స్,ఇటలీ,కెనడా,పోలెండ్,న్యూజిలాండ్,మెక్సికో,ఆఫ్ఘనిస్తాన్,ఆస్ట్రియా,ఉజ్బెకిస్తాన్ దేశాల రాయబారులతో పాటుగా కొంతమంది
ప్రభుత్వ,ప్రేవేటు రంగాల్లో స్థానికులే 75శాతం అవకాశాలు అంటూ గతేడాది ఆంధ్రప్రభుత్వం ఓ చట్టం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు కర్ణాటకలోని యడియూరప్ప సర్కార్ కూడా ఇప్పుడు ఇలానే ఆలోచిస్తోంది. ఏపీ తరహాలో కన్నడిగులకు ప్రైవేటు ఇండస్ట్రీ�
ఆస్ట్రేలియాలో కార్చిచ్చు సంక్షోభం మంగళవారం(డిసెంబర్-31,2019)తీవ్రతరమైంది. ఆగ్నేయంలోని తీరప్రాంత పట్టణాలు మంటలు చెలరేగడంతో వేలాది మంది స్థానికులు, పర్యాటకులు బీచ్ లలో ఆశ్రయం పొందాల్సి వచ్చింది. కార్చిచ్చు వేడిని తట్టుకోలేని ప్రజలు..సమ�