Home » LOCKDOWN
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వ్యాప్తి నిరోధానికి దేశంలో 21 రోజులపాటు లాక్ డౌన్ ప్రకటించి అమలు చేస్తున్నారు. జనజీవనం స్తంభించింది. ముఖ్యంగా వలస కూలీలు, అసంఘటిత కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోంటున్నారు. వీరితో పాటు ఢిల్లీలోని వేలాద
కరోనా లాక్డౌన్ : విరిళాల గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన దర్శకుడు దేవ కట్టా..
కరోనా ఎఫెక్ట్ : థాయ్లాండ్లోనూ లాక్డౌన్..
కరోనా వైరస్(COVID-19)వ్యాప్తిని నిరోధించేందుకు 21రోజుల లాక్ డౌన్ ను భారత్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే 21రోజుల లాక్ డౌన్ కారణంగా చాలామంది నిరుపేదలు పలుచోట్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలుచోట్ల ఫ్యాక్టరీల యజమానులు కార్మికులను అర్థాంత�
కరోనా వైరస్(COVID-19)వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా 21రోజుల లాక్ డౌన్ కు గత వారం ప్రధానమంత్రి నరేంద్రమోడీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే లాక్ డౌన్ ను పట్టించుకోకుండా చాలామంది ఇంకా రోడ్లపైకి వస్తూనే ఉన్నారు. ఈ సమయంలో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్
ఏపీ సీఎం జగన్ మరోసారి తన మానవత్వం చాటుకున్నారు. వయసు పైబడిన, అనారోగ్యంతో బాధపడుతున్న పోలీసు సిబ్బందిపై దయ చూపించారు. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి లాక్డౌన్ విధులు అప్పగించొద్దని పోలీస్ అధికారులకు సీఎం జగన్ ఆదేశాలిచ్చారు. క్షేత్రస�
క్వారంటైన్ : సెలబ్రిటీలు తమ వర్కౌట్ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే తప్పేంటి అంటున్న దీపికా పదుకొణె..
కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా వేల మంది ప్రాణాలు తోడేసింది. లక్షల సంఖ్యల్లో వైరస్ బారిన పడిన వారు ఉన్నారు. ఇంకా పలు దేశాల్లో విజృంభిస్తోంది. ఈ వైరస్ కు మందు లేకపోవడంతో ఏమీ చేయాలో తెలియక జట్టు పీక్కున్నారు. ఒకరి ద్వారా మరొకరికి సోకకుండా ఉండ�
కరోనా ఎఫెక్ట్ : నర్సుగా మారి సేవలందిస్తున్న నటి శిఖా మల్హోత్రా..
లాక్డౌన్ ఎఫెక్ట్ : బ్యాడ్మింటన్ క్రీడాకారిణి జ్వాల గుత్తా ప్రియుడు విష్ణు విశాల్ను మిస్ అవుతున్నానంటూ ట్వీట్ చేసింది..