Home » LOCKDOWN
లాక్డౌన్ సమయంలో రోడ్లపైకి వచ్చారని మందలించిన పోలీసులపై దాదాపు 93మంది కార్మికులు ఎదురుదాడి చేశారు. ఈ ఘటన గుజరాత్లోని సూరత్ సిటీలో జరిగింది. అంతేకాకుండా ఆదివారం రాత్రి గణేశ్ నగర్, తృప్తి నగర్ లో పరిస్థితి దారుణంగా తయారైంది. దాదాపు 500మంది కార�
కరోనా వైరస్ లాక్ డౌన్ వాట్సప్ స్టేటస్ పైనా ప్రభావం చూపిస్తుంది. 30 సెకన్ల పాటు ఉండే వాట్సప్ వీడియో స్టేటస్ నిడివిని తగ్గించేయనున్నారు. ఫేస్బుక్ కంపెనీకి చెందిన వాట్సప్ వీడియో స్టేటస్ ఇకనుంచి 15సెకన్లు మాత్రమే ఉండనుంది. 16సెకన్ల వీడియో పోస్టు �
లిక్కర్ ప్లీజ్ అంటున్నారు మందుబాబులు. ఒక్క క్వార్టర్ ఉందా ? లేకపోతే 90 ML, అదీ లేదా ? 60 ML..ప్లీజ్ ఇవ్వండి..సార్..నోరు ఎట్లనో అయిపోతుంది..దిమాక్ కరాబ్ అయితోంది..చేతులు..కాళ్లు వంకర్లు పోతున్నాయి..ఇవ్వండి సార్ అంటూ మద్యం ప్రియుళ్లు కోరుతున్నారు. మందు �
కరోనా వైరస్ నుంచి బయటపడేసేందుకు సామాజిక దూరం తప్పనిసరి అంటూ ఆంక్షలు విధిస్తున్నారు. ఈ సోషల్ డిస్టన్స్(సామాజిక దూరం) చాలా మంది ప్రవర్తనలో మార్పులు తీసుకొస్తుంది. మహమ్మారి ప్రభావంతో రాష్ట్రాల్లో పెరుగుతున్న కేసుల కారణంగా క్వారంటైన్ లో ఉం�
లాక్డౌన్ : మంచు లక్ష్మీని ఆటపట్టించిన రామ్ గోపాల్ వర్మ, మంచు మనోజ్..
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. 70 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఓ వ్యక్తి కొలుకొని డిశ్చార్జ్ కాగా..2020, మార్చి 30వ తేదీ సోమవారం 11 మందికి నెగటివ్ రావడంతో..వీరిని ఇంటికి పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో..రాష్ట్రంలో విధిం�
కరోనా వైరస్ వ్యాప్తిచెందకుండా ఉండేందుకు మనకోసం పోలీస్ అధికారులు ఎన్నో కష్టాలు పడుతున్నారు కానీ మనం ఏ మాత్రం పట్టించుకోకుండా బయట తిరుగుతున్నాం. ఇదిలా ఉంటే లాక్ డౌన్ ఇంకొన్ని రోజులు పొడిగిస్తున్నారని అందరూ అనుకుంటున్న విషయం తప్పు అని �
ఇటీవల ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ RBI మారటోరియం గురించి ప్రకటించి ప్రైవేట్ ఉద్యోగులు, లోన్ లు తీసుకున్న వారి పాలిట శుభవార్త వినిపించారు. కానీ, దానికి ఉన్న కండిషన్స్ అప్లై గురించి తెలుసుకోకపోతే భారీగానే నష్టపోతాం. లాక్ డౌన్ పీరియడ్లో ప్ర�
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులపైనా తీవ్ర ప్రభావం చూపనుందా? ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో కోత పడనుందా?
కరోనా వైరస్ నేపథ్యంలో లాక్ డౌన్ అమల్లో ఉన్న వేళ తీవ్ర ఇబ్బందులు పడుతున్న రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త వినిపించింది. రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వమే