Home » LOCKDOWN
కరోనా మహమ్మారిపై పోరాడదాం ప్రజలంతా కలిసి రావాలని పిలుపునిస్తుంటే.. ఏదో వంకతో రోడ్డెక్కే ఆకతాయిలు లాక్ డౌన్ ను బ్రేక్ చేస్తూనే ఉన్నారు. మరోవైపు భక్తి పేరిట ప్రజలు గుమిగూడటం మానడమే లేదు. ఢిల్లీలోని మర్కజ్ బిల్డింగ్ లో జమాత్ పేరిట పెద్ద సంఖ్యల
భారతదేశం మొత్తం లాక్ డౌన్ లో కొనసాగుతోంది. 2020, మార్చి 25వ తేదీ నుంచి ఇది అమలవుతోంది. కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకొనేందుకు కేంద్రం ఈ చర్యలు తీసుకొంది. వైరస్ వ్యాప్తి చెందకుండా..ప్రజలు ఇళ్లలోనే ఉండాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కోరారు. దీంతో జన�
ఆర్య, అల్లు అర్జున్లకు సరికొత్త ఛాలెంజ్ విసిరిన హీరోయిన్ శ్రియ..
బాలీవుడ్ మిలింద్ సోమన్ భార్య అంకితా కోన్వార్ బికినీ ఫోటో వైరల్..
నటి ప్రత్యూష బెనర్జీకి శ్రద్ధాంజలి ఘటించడానికి ఇబ్బందులు ఎదుర్కొన్న తండ్రి శంకర్ బెనర్జీ..
లాక్డౌన్ సమయంలో రూల్స్ బ్రేక్ చేస్తే లాఠీ దెబ్బలు కాదు.. ఏకంగా జైలుకే. అధికారులకు నిత్యవసర సరుకులు తెచ్చుకునేందుకు మాత్రమే తిరగొచ్చని అనుమతిస్తుంటే.. అదే సాకుతో ఆకతాయిలు తిరుగుతూనే ఉంటున్నారు. ఓ వైపు కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగ�
ప్రపంచవ్యాప్ంగా కరోనా కరాళ నృత్యానికి చిగురుటాకుల్లా రాలిపోతున్నారు ప్రజలు.. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా చాలావరకు దేశాలు.. లాక్డౌన్ ప్రకటించాయి. అయితే మన దేశంలాగే మిగిలిన దేశాల్లో కూడా ప్రభుత్వం ఆదేశాలను భేఖాతరు చేస్తూ బయట తిరుగుతున్నార�
తబ్లిఘీ జమాత్ అధ్యక్షుడు మౌలానా సాద్ కంధల్వీ క్వారంటైన్ లో ఉండాలంటూ సూచిస్తున్నారు. మార్చి నెలలో ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో జమాత్ నిర్వహించడంతో కొద్ది రోజులుగా అతనిపై విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో ఓ ఆడియో క్లిప్ ను విడుదల చేశ
లాక్ డౌన్ కారణంగా దుకాణాలన్నీ మూసేసి కేవలం నిత్యవసర వస్తువులను, మెడికల్ అవసరాలకు మాత్రమే షాపులు తెరిచి ఉంచుతున్నారు. ఇదే అదనుగా చేసుకుని పుట్టగొడుగుల్లా మెడికల్ షాపులు ఓపెన్ అయిపోతున్నాయి. పైగా డిమాండ్ను బట్టి MRPకంటే ఎక్కువకు అమ్మి దోపిడ�
కరోనా మహమ్మారీ ప్రపంచాన్ని ఈ వైరస్ గడగడలాడిస్తోంది. ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. అయితే..కొన్ని విచిత్ర ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. వైరస్ వ్యాపించకుండా ప్రాణాలకు తెగించి పని చేస్తున్న వైద్యులు, పోలీసులు, ఇతర సిబ్బంది కృషిని అభినం