LOCKDOWN

    లాక్‌డౌన్ రూల్స్ బ్రేక్ చేసే వాళ్లని పట్టుకోవడానికి డ్రోన్లు

    March 27, 2020 / 01:23 PM IST

    బయట తిరగొద్దురా చస్తారు.. సమాజం బాగుండాలంటే సోలోగా ఉండాలని చెప్తుంటే వినే వాళ్లు లేకుండా పోతున్నారు. వీరికి కాపాలా కాయడమే సరిపోతుంది పోలీసుల పని. అయితే టెక్నాలజీ వాడి కంట్రోల్ చేయాలనుకుంటున్నారు పోలీసులు. ఫ్రాన్స్, స్పెయిన్ దేశాల్లో వేగంగ�

    మానవత్వం ఉన్న ప్రభుత్వం మీది…మోడీపై చంద్రబాబు ప్రశంసల వర్షం

    March 27, 2020 / 10:52 AM IST

    మోడీ సర్కార్ పై పొగడ్తలు గుప్పించారు టీడీపీ అధినేత,ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు. కరోనా నేపథ్యంలో దేశవ్యాప్త లాక్ డౌన్ కొనసాగుతున్న సమయంలో  పేదలు,కూలీలు,కార్మికులు,రైతులను ఆదుకునేందుకు గురువారం ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పేరుతో 1.7ల�

    మోడీ నియోజకవర్గంలో గడ్డి తిన్న చిన్నారులు…అసహ్యంగా ఉందన్న పీకే

    March 27, 2020 / 09:32 AM IST

    కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు 21రోజుల పాటు లాక్ డౌన్ అంటూ మంగళవారం జాతినుద్దేశించి చేసిన ప్రసంగ సమయంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రకటించారు. అయితే  దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలు అవుతున్న సమయంలో లక్షలాది మంది పేద ప్రజలు ఎన్నో ఇబ్బందుల�

    మీ ఇళ్లే మీ Big Boss ..బయటకు వెళ్లకపోవడమే మీ టాస్క్..కరోనాను ప్రారదోలుదాం

    March 27, 2020 / 05:24 AM IST

    21 రోజులు..మీ ఇల్లే బిగ్ బాస్ హౌస్..కుటుంబసభ్యులే మీ హౌస్ మేట్స్..బయటకు రాకుండా ఉండటమే మీ టాస్క్..ఫ్యామిలీ కంటెస్ట్ంట్స్ తో రియల్ గేమ్..ఇన్ హౌస్ యాక్టివిటీస్ తో ఫన్ టైమ్..కరోనాను ఓడిస్తే..మీరే విన్నర్…మీ ఇంట్లో మీరే బిగ్ బాస్..21 డేస్ బిగ్ బాస్ హౌస్

    రోడ్డుపైకి వచ్చి మమత ఏం చేసిందో చూడండి

    March 26, 2020 / 04:15 PM IST

    దేశంలో కరోనా వైరస్‌(COVID-19) మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో సోషల్ డిస్టెన్స్ (సామాజిక దూరం) పాటించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో పాటు ప్రముఖులు అందరు ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నా… ఇంకా కొంతమంది పాటించడం లేదు. దేశ వ్యాప్తంగా లాకౌట్‌ ప్ర�

    సరైన దిశలో తొలి అడుగు…ఆర్థిక ప్యాకేజీపై రాహుల్

    March 26, 2020 / 04:01 PM IST

    సరైన దిశలో కేంద్ర ప్రభుత్వం నేడు మొదటి అడుగు వేసిందని మాజీ కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ అన్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో బాధిత ప్రజలను ఆదుకునేందుకు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ఇవాళ ఆర్థిక ప్యాకేజీని ప్రకటిం�

    కేంద్రం ప్రకటించిన 1.7లక్షల కోట్ల ప్యాకేజీతో లబ్ధి పొందేది వీళ్లే…ఏపీ ఆక్వా రైతుల సమస్యలపై తెలుగులోనే నిర్మలా సమాధానం

    March 26, 2020 / 12:15 PM IST

    దేశంలో కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు ప్రధానమంత్రి 21రోజులు(ఏప్రిల్-14వరకు)భారత్ లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సమయంలో దేశంలోని పేదల కోసం ప్రభుత్వం ఓ భారీ ప్యాకేజీ తీసుకొచ్చింది.ఇవాళ(మార్చి-26,2020)ఢిల్లీలో ఆర్థికమంత్రి నిర్మలా స�

    Corona Lockdown: 10నెలల శిశువును ఎత్తుకుని 2రోజులు కాలి నడకన ప్రయాణం

    March 26, 2020 / 06:30 AM IST

    కొడుకుకు నడక నేర్పాల్సిన వయస్సులో ఆ తండ్రి ఇంటికి చేరుకోవడానికి కాలి నడకే గతైంది. లాక్ డౌన్ సమయంలో ఢిల్లీ నుంచి ఉత్తరప్రదేశ్ లో ఉన్న తన ఇంటికి కాలినడకనే ప్రయాణమైయ్యాడు. దేశవ్యాప్తంగా 21రోజుల పాటు లాక్ డౌన్ లోకి వెళ్లిపోవాలని ప్రకటించిన తర్వ

    హ్యాట్సాఫ్ సీఎం సార్: అర్థరాత్రి అమ్మాయిలకు సాయంగా..

    March 26, 2020 / 06:01 AM IST

    కరోనా వైరస్ పుట్టింది చైనాలో అయితే.. భారతదేశంలో మొట్టమొదటి అడుగు పెట్టింది కేరళ రాష్ట్రంలో.. అత్యధిక పాజిటివ్ కేసులు కూడా ఆ రాష్ట్రంలోనే నమోదయ్యాయి. అయితే అక్కడి పినరయి ప్రభుత్వం తీసుకున్న మెరుగైన చర్యలతో వైరస్ సోకిన వారు వేగంగా కోలుకుంటున�

    లాక్ డౌన్ పీరియడ్ లో ఈ పాసులుంటే ఫ్రీ ఎంట్రీ

    March 26, 2020 / 05:27 AM IST

    ప్రజలకు నిత్యావసర వస్తువుల సరఫరా జరిగేలా చేయడంలో ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తామని.. మంత్రి కేటీఆర్ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఆహార ఉత్పత్తులు తరలించేవారు ఏయే రూట్లలో అనుమతి కావాలో ముందుగా దరఖాస్తులు చేసుకోవ

10TV Telugu News