LOCKDOWN

    Parle-G సంస్థ.. పేదల కోసం 3 కోట్ల బిస్కెట్ పాకెట్లను విరాళం

    March 26, 2020 / 04:49 AM IST

    కరోనావైరస్ మహమ్మారి కారణంగా దేశంలో 21 రోజుల లాక్‌డౌన్ ప్రకటించారు. దీంతో రోజువారి పనులతో కడుపునింపుకునే కుటుంబాలన్నీ రోడ్డున పడ్డాయి. అలాంటి వారికోసం సెలబ్రెటీలు, ప్రముఖ సంస్ధలు విరాళాలు ఇచ్చి వారి కడుపు నింపుతున్నారు. ఈ క్రమంలో ప్రముఖ బిస�

    ఈ-కామర్స్ పై పోలీసుల ఎటాక్ : 15వేల లీటర్ల పాలు,10వేల కేజీల కూరగాయాలు చెత్త కుప్పలోకి

    March 25, 2020 / 02:46 PM IST

    దేశవ్యాప్తంగా 21రోజుల లాక్ డౌన్ ను మంగళవారం ప్రధాన నరేంద్రమోడీ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ సమయంలో ముఖ్యమైన అంటే పాలు,సరుకులు,కూరగాయలు,మెడిసిన్లు,ఫుడ్ ను డెలివరీ చేసే ఈ కామర్స్ కంపెనీలలను పోలీసులు వేధిస్తున్నారని,ఈ కామర్స్ కంపెనీలు ద

    ఇండియా 21 రోజుల లాక్ డౌన్ : మీరు తెలుసుకోవాల్సిన 10 విషయాలు

    March 25, 2020 / 02:10 PM IST

    కరోనా వైరస్ భారతదేశాన్ని వదలడం లేదు. ఈ వైరస్ బారిన పడిన వారి సంఖ్య 562కు చేరిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మొత్తం 103 జిల్లాలో కోవిడ్ – 19 రోగులున్నట్లు నిర్ధారించారు. ఈ వైరస్ కారణంగా 9 మంది చనిపోయారని, ఢిల్లీలో రెండో మరణం సంభవించిందని �

    పుట్టిల్లు చైనాను దాటేసింది : లాక్ డౌన్ చేసినా కంట్రోల్ అవని కరోనా…స్పెయిన్ లో ఒక్కరోజే 738మంది మృతి

    March 25, 2020 / 01:56 PM IST

    కరోనా దెబ్బకి ప్రపంచ దేశాలు విలవిలలాడిపోతున్నాయి. చాలా దేశాలు పూర్తిస్థాయి లాక్‌ డాన్‌ ప్రకటించేశాయి. ప్రజలందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. అయినప్పటికి వైరస్‌ తగ్గుముఖం పట్టడంలేదు. రోజురోజుకు కరోనా పాజిటివ్‌ కేసులు, మరణాల సంఖ్య పెరుగుతూ పోతుం�

    ఊరెళ్లి పోతామయ్యా.. జర జాలిచూపండయ్యా.. బ్యాచిలర్ల కష్టాలు!

    March 25, 2020 / 01:47 PM IST

    కరోనా నియంత్రణలో భాగంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించింది కేంద్ర ప్రభుత్వం. సామాజిక దూరం పాటించాలని, అందరూ ఇళ్లలోనే ఉండాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఎవరూ ఇంట్లోనుంచి బయటకు రావడం లేదు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో బ్యాచిలర్ల కష్టాల�

    చైనా లాక్‌డౌన్ విజయంతో కరోనాతో పోరాడే ప్రపంచానికి చిగురిస్తున్న ఆశలు

    March 25, 2020 / 01:06 PM IST

    అమెరికా దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తితో లాక్ డౌన్ విధిస్తున్నాయి. యుకే సహా ఇతర దేశాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఇటలీ, చైనా నుంచి నేర్చుకున్న కరోనా పాఠాలతో అప్రమత్తమైన మిగతా దేశాలు లాక్ డౌన్ విధించి కరోనాను నియంత్రించే ప్రయత్నాలు చేస్త�

    ప్రధాని కమాండర్…ప్రజలు సిపాయిలు : లాక్ డౌన్ కు చిదంబరం మద్దతు

    March 25, 2020 / 12:59 PM IST

    కరోనాపై పోరాటంలో భాగంగా 21రోజులు దేశవ్యాప్త లాక్ డౌన్ కు పిలుపునిచ్చిన ప్రధానమంత్రి నరేంద్రమోడీకి,కేంద్రానికి,రాష్ట్ర ప్రభుత్వాలకు మద్దుతు తెలపడం మనందరి బాధ్యత అని కాంగ్రెస్ నాయకుడు,మాజీ కేంద్రమంత్రి చిదంబరం అన్నారు. మోడీ పిలుపునిచ్చిన �

    Coronavirus quarantine: రాకెట్లా దూసుకెళ్తున్న కండోమ్స్ అమ్మకాలు

    March 25, 2020 / 12:31 PM IST

    ప్రపంచాన్ని కబళిస్తోన్న కరోనా.. ధాటికి మాస్క్‌లు, శానిటైజర్లు, గ్లౌజులు, వెంటిలేటర్లు కొరత ఏర్పడుతున్న మాట వాస్తవమే. వీటితో పాటు కండోమ్ ల అమ్మకాలు ఊపందుకున్నాయట. మునుపెన్నడూ లేని విధంగా 25 నుంచి 50 శాతం అమ్మకాలు పెరిగాయని ఆర్డర్లు పెంచుతున్నా�

    18 రోజుల్లోనే మహాభారతం గెలిచింది…కరోనా యుద్ధం 21 రోజులు : మోడీ

    March 25, 2020 / 12:27 PM IST

    18 రోజుల్లో మహాభారతం గెలిచిందని,కానీ కరోనాపై మన యుద్ధం 21రోజులు తీసుకుంటుందని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. కరోనాను కట్టడి చేసేందుకు దేశవ్యాప్తంగా 21రోజులు(ఏప్రిల్-14వరకు)పూర్తి లాక్ డౌన్ ను మంగళవారం జాతినుద్దేశించి చేసిన ప్రసంగ సమయంలో ప్

    లాక్ డౌన్ కోసం పనిచేస్తే రూ.1000

    March 25, 2020 / 08:40 AM IST

    భారత ప్రభుత్వం ప్రకటించిన 21రోజుల లాక్ డౌన్ పీరియడ్ ను తప్పకుండా పాటించాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. మంగళవారం రాత్రి 8గంటలకు చేసిన ఈ ప్రకటన తర్వాత హర్యానా గవర్నమెంట్ మరో ఆఫర్ ఇచ్చింది. ప్రస్తుతం దేశంలో ఉన్న పరిస్థితులకు తట్టుకున

10TV Telugu News