Home » LOCKDOWN
కరోనా వైరస్ వ్యాప్తి కట్టడికి కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతోంది. ప్రజలు ఇళ్లకే పరిమితం అయ్యారు. గడప దాటి
కొంతమంది వ్యక్తులు సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నారు. ప్రజలను, సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. ఫేక్ న్యూస్ లతో, అసత్య ప్రచారాలతో సోషల్ మీడియాలో హల్ చల్
కరోనా వైరస్ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని గజగజలాడిస్తోంది. వెన్నులో వణుకు పుట్టిస్తోంది. 2019 డిసెంబర్ లో చైనాలోని వుహాన్ లో వెలుగు చూసిన కరోనా వైరస్ ఇప్పుడు
దేశాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి కట్టడికి కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించింది. ప్రజల సంక్షేమం కోసం
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి వణికిస్తోంది. 190కు పైగా దేశాల్లో కరోనా ఎఫెక్ట్ ఉంది. కరోనా బారిన పడుతున్న వారి సంఖ్యతో పాటు మృతుల సంఖ్య ఎక్కువగానే ఉంది.
ఫార్మా సేల్స్, ఈ కామర్స్ ద్వారా జరుగుతున్న అమ్మకాలను గమనిస్తే దేశంలోనూ, ప్రపంచవ్యాప్తంగానూ ఇటీవల కండోమ్ సేల్స్ బాగా పెరిగిపోయాయి. ఇదిలా ఉంటే.. కరోనా వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా కూడా కండోమ్ల ఉత్పత్తి ఘననీయంగా తగ్గిపోయింది. ప్రపంచం
లాక్ డౌన్ను ఉల్లంఘించిన వారిలో భయం పుట్టాలని చట్టం పక్కన పెట్టి పోలీసులు తీసుకుంటున్న చర్యలను చూస్తూనే ఉన్నాం. ఫిలిప్పైన్స్ వాసుల్లో మరింత నిర్లక్ష్యం కనిపిస్తుందట. ఈ మేరకు వారిని కుక్కల బోనులో పెట్టాలని నిర్ణయించారు. బోనులో నింపేసి మిట�
భారతదేశ మంతా లాక్ డౌన్. ఎక్కడి వారెక్కడ ఉండాలని ప్రభుత్వాలు సూచన. స్టేట్ ఎట్ హోమ్ అంటున్నాయి పాలకులు. కరోనా వ్యాపిస్తుండడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విధంగా నిర్ణయం తీసుకున్నాయి. కేవలం 21 రోజుల పాటు ఇంటిలోనే ఉండిపోవాలని కోరారు. దీంతో చ�
కరోనా నియంత్రణకు కేంద్రం కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. బుధవారం నుంచి అన్ని దేశీయ విమాన సర్వీసులు రద్దు అయిన విషయం తెలిసిందే. అయితే అప్పుడు వారం రోజుల పాటు బ్యాన్ కొనసాగుతుందని చెప్పారు. అయితే ఇప్పుడు దేశీయ విమనసర్వీసులపై బ్యాన్ పొగడించబడిం
కరోనా ఎఫెక్ట్ : తన కుటుంబానికి కావాల్సిన సరకుల కోసం సాధారణ వ్యక్తిగా సూపర్ మార్కెట్కు వెళ్లిన అల్లు అర్జున్..