Lok Sabha elections 2019

    బిజీ బాబు: కోహ్లీ ఓటు వేయలేడంట

    April 27, 2019 / 12:08 PM IST

    సోషల్ మీడియాలో బీభత్సంగా హల్‌చల్ సృష్టించి పెద్ద ఎత్తున ఓటేయాలంటూ నరేంద్ర మోడీ ప్రజలకు పిలుపునిచ్చారు. దానికోసం సినిమా, క్రికెట్ సెలబ్రిటీలు కూడా ప్రచారం చేయాలంటూ బాధ్యతలు అప్పగించారు. వారిలో ప్రధానంగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మ�

    నోయిడా పోలింగ్ బూత్.. ‘నమో ఫుడ్’ ప్యాకెట్లు పంపిణీ

    April 11, 2019 / 06:22 AM IST

    దేశవ్యాప్తంగా లోక్ సభ తొలి దశ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మొత్తం 543 లోక్ సభ స్థానాలకు జరిగే పోలింగ్ లో తమ ఓటు వినియోగించుకునేందుకు ఓటర్లు భారీగా తరలివస్తున్నారు.

    ముఖ్యమంత్రి  OSD  ఇంట్లో ఐటీ సోదాలు

    April 7, 2019 / 04:42 AM IST

    ఇండోర్: దేశవ్యాప్తంగా మరో కొద్ది రోజుల్లో తొలి విడత పోలింగ్ జరుగుతున్న సమయంలో,  ఆదాయపన్ను శాఖ ప్రముఖుల ఇళ్లపై  దాడులు నిర్వహిస్తోంది. ఇటీవల తమిళనాడులో డీఎంకే పార్టీ కోశాధికారి ఇంట్లో సోదాలు జరపగా తాజాగా ఆదివారంనాడు మధ్యప్రదేశ్ ము�

    17 ఎంపీ స్థానాల్లో తెలంగాణ బీజేపీ వ్యూహం ఇదే

    April 3, 2019 / 02:41 AM IST

    బీజేపీ ఇజ్జత్‌ కీ సవాల్ : 5 ఎంపీ సీట్లు గెలిచి తీరాలి

    March 24, 2019 / 07:25 AM IST

    హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికలను తెలంగాణ భారతీయ జనతాపార్టీ ఇజ్జత్‌ కీ సవాల్ అంటోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన పరాభవానికి  లోక్‌సభ ఎన్నికలతో బదులు తీర్చుకుంటామంటోంది. అసెంబ్లీ ఎన్నికల్లో 15 సీట్లు టార్గెట్ గా పెట్టుకుని పోటీ చేసి  ఉన్న సిట�

    అభ్యర్ధులు కావలెను : ఎన్నికల వేళ బీజేపీ పాట్లు

    March 14, 2019 / 03:51 PM IST

    అమరావతి : ఆశావహుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తూనే .. టీడీపీ నుంచి వైసీపీ, వైసీపీ నుంచి టీడీపీలోకి జరుగుతున్న వలసల తీరును .. బీజేపీ నిశితంగా పరిశీలిస్తోంది.

    లోక్ సభ ఎన్నికల సెగ : కాంగ్రెస్ ఫస్ట్ లిస్టు

    March 8, 2019 / 01:36 AM IST

    ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడముందే రాజకీయ వేడి మొదలైపోయింది. ఒక్కో పార్టీ అభ్యర్థులను ప్రకటించేస్తున్నాయి. కాంగ్రెస్‌ పార్టీ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను మార్చి 07వ తేదీ గురువారం సాయంత్రం రిలీజ్ చేసింది. ఉత్తర్‌ప్�

    పీఎం సీటుకు గండం: మోడీకి సవాళ్లు విసురుతున్న ముగ్గురు ఆడాళ్లు

    February 2, 2019 / 09:17 AM IST

    2019 లోక్‌సభ ఎన్నికల్లో ముగ్గురు ఆడాళ్లు ప్రభంజనం సృష్టించనున్నారు. అధికారంలో ఉన్న మోడీ కంటే వారిపైనే జనాదరణ కనిపిస్తుండటంతో ప్రధాని సీటు ఈ సారి కూడా మోడీనే వరిస్తుందా అనే సందేహాలు నెలకొన్నాయి. మోడీకి పెను సవాళ్లు విసిరేందుకు ఆ ముగ్గురు మహి�

10TV Telugu News