Home » Lok Sabha elections 2024
సామాజిక సమీకరణాలు ఆధారం చేసుకుని అభ్యర్థుల ఎంపిక ఉంటుందని తెలుస్తోంది.
కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే.. తాజా సార్వత్రిక ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని భావిస్తున్నట్టు సమాచారం.
తెలంగాణపై బీజేపీ ఫుల్ ఫోకస్ పెట్టింది. లోక్ సభ ఎన్నికలే టార్గెట్ గా బీజేపీ వ్యూహాలు రచిస్తోంది.
అసెంబ్లీ ఎన్నికలు జరిగి 100 రోజులు కూడా గడవక ముందే పలువురు కీలక నేతలు కారు దిగేస్తుండటాన్ని ఏమనాలి? ఎలా చూడాలి?
నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్ తో పాటు మల్కాజిగిరి, హైదరాబాద్, సికింద్రాబాద్ ను కలిపి బహిరంగ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
గెలుపు అవకాశాలు, సామాజిక సమీకరణాలు, సర్వేలు, కొత్తగా పార్టీల చేరిన ప్రముఖుల ప్రాతిపదికన అభ్యర్థులను ఎంపిక చేయనుంది కేంద్ర ఎన్నికల కమిటీ.
Lok Sabha elections 2024: ప్రవర్తనా నియమావళి అమలు, చట్టపరమైన నిబంధనలు, ఈవీఎం/వీవీప్యాట్ల నిర్వహణ, మీడియా ఎంగేజ్మెంట్ పై పరిశీలకులకు అవగాహన కల్పించింది.
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టాలనుకుంటోంది కారు పార్టీ.
ఏపీలో టీడీపీ, బీజేపీది పాత మిత్రత్వమే. ఇప్పుడు మళ్లీ ఎన్డీయేలో చేరింది టీడీపీ.
BJP: బీజేపీలో చేరడాన్ని గర్వంగా భావిస్తున్నానని తెలిపారు. బీజేపీ రాష్ట్ర నాయకత్వంతో కలిసి పనిచేస్తానని అన్నారు.