Home » Lok Sabha elections 2024
ఎమ్మెల్యే అభ్యర్థికి రూ.40 లక్షలు, ఎంపీ అభ్యర్థికి రూ.95 లక్షల వ్యయాన్ని మాత్రమే ఈసీ ఎన్నికల వ్యయంగా అనుమతించిందని తెలిపారు.
కాంగ్రెస్ పార్టీలో దానం నాగేందర్ చేరతారని ప్రచారం జరుగుతోంది. రేవంత్ రెడ్డిని..
కవితకు సంబంధించి పది సంవత్సరాల ఆర్థిక లావాదేవీలపై ఈడీ ఈడీ, ఐటీ ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది.
BJP: ఒంటరిగానే కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతిరాష్ట్రంలో కాషాయ ప్రభుత్వాలు ఉండాలనేది బీజేపీ లక్ష్యం.
ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణలో పర్యటించనున్నారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా 15, 16, 18 తేదీల్లో మోదీ పలు ప్రాంతాల్లో ప్రచార సభలు, రోడ్ షోలలో పాల్గొననున్నారు.
ఇప్పటికే 9 నియోజకవర్గాలకు బీఆర్ఎస్ తన అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. మరో 6 స్థానాలకు రేసు గుర్రాలను ఎంపిక చేయాల్సి ఉంది.
SS Sandhu-Gyanesh Kumar: ఈ ఇద్దరి పేర్లను కేంద్ర ఎన్నికల సంఘ కమిషనర్లుగా ఖరారు చేసినట్లు లోక్ సభ ప్రతిపక్ష నేత అధిర్ రంజన్ చౌదరి చెప్పారు.
YS Jagan: వివాహ వ్యవస్థను భ్రష్టుపట్టించిన వ్యక్తి గుర్తుకు వస్తారని జగన్ అన్నారు.
ఆంధ్రప్రదేశ్లో టీడీపీ-జనసేన కూటమిలో బీజేపీ ఉంటుందా? లేదా? అన్న సస్పెన్స్కు ఇటీవలే తెరపడింది.
మరి కొత్త పథకాలు ఎప్పుడు అమలు అవుతాయి? అధికారుల కార్యాచరణ ఏంటి?