Home » Lok Sabha Elections
దేశంలో కాంగ్రెస్ పార్టీ రెండో దశ భారత్ జోడో యాత్ర 2024 ను జనవరి మొదటివారంలో ప్రారంభించే అవకాశముందని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. లోక్సభ ఎన్నికలకు ముందు 2024 జనవరి మొదటి వారం తర్వాత ఎప్పుడైనా భారత్ జోడో యాత్ర రెండవ దశను ప్రారంభించాలని కాంగ్రె�
పొత్తులపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
ఉత్తరప్రదేశ్లో అఖిలేష్ యాదవ్ పార్టీ కూటమితో ఉంది. ఇండియా కూటమిలో కాంగ్రెస్ కూడా ఉంది. అయితే యూపీలో సీట్లు పంచుకుంటున్న కాంగ్రెస్, మధ్యప్రదేశ్ లో పొత్తు నిరాకరించడం పట్ల అఖిలేష్ కోపంగా ఉన్నారు.
ఎన్నికలకు ఏడాది ముందు నుంచే ప్రతిపక్షాలు ఆర్భాటం చేస్తున్నా బీజేపీ సైలెంట్గానే ఉంటోంది. చాప కింద నీరులా తన పని తాను చేసుకుపోతోంది.
చీపురుపల్లిలో మంత్రి బొత్స సత్యనారాయణ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. విజయనగరం పార్లమెంట్ పరిధిలో వైసీపీ పర్ఫెక్ట్ స్ర్టాంగ్గా కనిపిస్తోంది ఇక్కడే ! రాజకీయ వ్యవహారాలన్నీ బొత్స మేనల్లుడు చిన్న శ్రీనునే చూస్తుంటారు. నియోజకవవర్గాన్ని అ�
ఫ్యాక్షన్ గడ్డగా పేరొందిన ఆళ్లగడ్డలో గంగుల బిజేంద్ర రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. పార్టీల సంగతి ఎలా ఉన్నా.. టికెట్ ఫైట్ ఇక్కడ ఆసక్తికరంగా కనిపిస్తోంది. ప్రస్తుతం గంగుల ఫ్యామిలీ నుంచి గంగుల బిజేంద్రనాథ్ రెడ్డి ఎమ్మెల్యేగా.. గంగుల �
దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలు కూటమి ఏర్పాటు చేయడానికి చాలా కాలంగా ప్రయత్నిస్తున్న వేళ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీని ఓడించాలంటే ఏం చేయాలన్న విషయంపై మాట్లాడారు.
బీజేపీ, కాంగ్రెస్ కి సమానదూరం పాటించాలని టీఎంసీ, ఎస్పీ నిర్ణయించాయి. ఈ మేరకు పాలసీని రూపొందిస్తామన్న సంకేతాలు ఇచ్చాయి. సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ కోల్ కతాలో ఇవాళ మమతా బెనర్జీని కలిశారు. వచ్చే వారం మమతా బెనర్జీ ఒడిశా సీఎం, బీజేడీ చీఫ�
ప్రతిపక్షాలు అన్నీ కలిసి వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీపై ఐక్యంగా పోరాడాలని కాంగ్రెస్ పిలుపునిస్తున్న వేళ ఆ పార్టీకి షాక్ ఇచ్చేలా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిర్ణయాలు తీసుకుంటున్నారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్ర�
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) ఎన్నికలు, ప్లీనరీ సమావేశాలు జరగాల్సి ఉన్న నేపథ్యంలో ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ... 2024 లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ సహ�