Lok Sabha Elections

    లోక్‌సభ ఎన్నికలు : రెండో దశలో 68 శాతం పోలింగ్

    April 19, 2019 / 02:36 AM IST

    లోక్‌సభ ఎన్నికల్లో రెండో దశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. పన్నెండు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలోని… 95 పార్లమెంట్ నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగింది. మొదటి దశకంటే రెండో దశలో పోలింగ్ బాగా పెరిగినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. వెస్ట్

    అమేథిలో స్మృతి ఇరానీ నామినేషన్

    April 11, 2019 / 09:49 AM IST

    కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సొంత నియోజకవర్గం అయిన అమేథిలో కేంద్ర మంత్రి, బీజేపీ నేత స్మృతి ఇరానీ గురువారం (ఏప్రిల్ 11, 2019) నామినేషన్ దాఖలు చేశారు.

    ఉదయం 11 గంటల వరకు : నమోదైన పోలింగ్ శాతం ఎంతంటే?

    April 11, 2019 / 07:02 AM IST

    2019 లోక్ సభ ఎన్నికలకు సంబంధించి మొత్తం ఏడు దశల్లో పోలింగ్ జరుగనుండగా.. ఏప్రిల్ 11 నుంచి తొలి దశ పోలింగ్ ప్రారంభమైంది.

    ఓటింగ్ ప్రాసెస్ ఇలా : ఎన్నికల వేళ.. గూగుల్ డూడుల్ చూశారా? 

    April 11, 2019 / 05:46 AM IST

    దేశవ్యాప్తంగా 17వ సార్వత్రిక ఎన్నికల వేళ.. సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ కూడా డూడుల్ మార్చేసింది.

    ఉదయం 9గంటల వరకు : సిక్కింలో అత్యధికంగా పోలింగ్

    April 11, 2019 / 05:02 AM IST

    దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల తొలి విడత పోలింగ్ జరుగుతోంది. 20రాష్ట్రాల్లో కేంద్ర పాలిత ప్రాంతాలతో కలిపి మొత్తం 91 నియోజవర్గాల్లో లోక్ సభ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది.

    ఎన్నికల వేళ.. కాంగ్రెస్ కు బిగ్ షాక్!

    April 10, 2019 / 06:12 AM IST

    సార్వత్రిక ఎన్నికల వేళ.. గుజరాత్ లో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ప్రముఖ కాంగ్రెస్ ఓబీసీ నేత, రాధాన్ పూర్ ఎమ్మెల్యే అల్పేష్ థాకూర్ పార్టీకి రాజీనామా చేసినట్టు సమాచారం.

    మద్యం దుకాణాలు బంద్: అమ్మితే లైసెన్స్‌లు రద్దు

    April 9, 2019 / 04:05 AM IST

    తెలంగాణలో ఎన్నికల వేళ మద్యం అమ్మాకాలపై ఎన్నికల సంఘం నిఘా పెంచింది.

    మేం వస్తే..  govt పోస్టులకు పరీక్ష ఫీజు రద్దు

    April 8, 2019 / 12:54 PM IST

    దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల వేళ అధికార పార్టీ నుంచి అన్ని విపక్ష పార్టీలు ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. ప్రజలను ఆకర్షించేందుకు హమీలు మీద హమీలు గుప్పిస్తున్నారు.

    లోక్‌సభ ఎన్నికలు : భారీగా పట్టుబడుతున్న నగదు

    April 5, 2019 / 05:31 AM IST

    తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల సందర్భంగా నోట్లకట్టలు బయటపడుతున్నాయి. పోలీసుల తనిఖీల్లో నగదు భారీగా పట్టుబడుతోంది. ఈ రెండు మూడు రోజుల్లోనే హైదరాబాద్‌లో కోట్లాది రూపాయలను పోలీసులు సీజ్‌ చేశారు.  హవాలా రూపంలో నగదు మార్పిడీకి హైదరాబాద్‌ కేరాఫ

    ఇంటర్ ఫలితాలు పోలింగ్ తర్వాతే!

    April 4, 2019 / 07:59 AM IST

    తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్యార్ధుల భవితవ్యం సార్వత్రిక ఎన్నికలకు ముందే తేలనుందంటూ వచ్చిన వార్తలను ఇంటర్ బోర్డు ఖండించింది. ఏప్రిల్‌ 8వ తేదీన ఇంటర్‌ రెండవ సంవత్సరం ఫలితాలు విడుదల చేస్తున్నారు అంటూ వచ్చిన వార్తలు అవాస్తవమని అందుల

10TV Telugu News