Home » Lok Sabha Elections
నిజామాబాద్ లోక్ సభ ఎన్నికలకు ఈవీఎంల ద్వారానే పోలింగ్ నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల కమిషన్ సభ్యులు ఉమేష్ సిన్హా తెలిపారు.
చెన్నై: మొదటి విడత సార్వత్రిక ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గర పడుతున్నవేళ తమిళనాడులో భారీ ఎత్తున నగదు పట్టుబడింది. తమిళనాడు లోని వేలూరు జిల్లా కాట్పాడిలో ఐటీ అధికారులు సోదాలు జరిపి ఈ నగదు స్వాధీనం చేసుకున్నారు. డీఎంకే కోశాధికారి దురై మురుగన్ కు
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఉత్తర ప్రదేశ్లోని అమేథీతోపాటు కేరళలోని వాయినాడ్ లేదా మరో నియోజకవర్గం నుండి కూడా పోటీ చేయాలా వద్దా అనే అంశంపై కాంగ్రెస్లో తర్జనభర్జనలు జరుగుతున్నాయి. రాహుల్ గాంధీ అమేథీ నుంచి పోటీ అక్కడే విజయం సాధించి త�
కాంగ్రెస్ ఛైర్పర్సన్ సోనియా గాంధీపై పోటీకి మాజీ సైనికుడు మేజర్ సురేంద్ర పూనియా సిద్ధమయ్యాడు.
సార్వత్రిక ఎన్నికల వేళ భారీగా డబ్బు, మద్యం పట్టుబుడుతున్నాయి. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా రూ.143 కోట్లు పట్టుబడినట్టు ఈసీ చెప్పింది. 17వ లోక్సభ ఎన్నికల్లో భాగంగా
తెలంగాణలో ఎన్నికల బరి నుంచి టీడీపీ తప్పుకుంది. లోక్సభ ఎన్నికలకు దూరంగా ఉండాలని ఆ పార్టీ నిర్ణయించింది.
లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పోలీస్ శాఖ అప్రమత్తమైంది.
యూపీ బీఎస్పీ సుప్రీమో మాయవతి వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పోటీచేయనని ప్రకటించారు. బీఎస్పీ, సమాజ్ వాదీ పార్టీకి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని చెప్పారు.
కోల్కతా: దేశవ్యాప్తంగా జరిగే లోక్ సభ ఎన్నికల్లో పలు చిత్రాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఎవరికి వారు వారి పార్టీల అభ్యర్థుల విజయం కోసం ఎత్తులకు పై ఎత్తులు వేస్తు ఎన్నికల చతురతను చాటుకుంటున్నారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు ఆయా పార్టీల అధ�
ఏప్రిల్ 18న జరుగనున్న లోక్ సభ రెండో విడత ఎన్నికల పోలింగ్ కోసం ఎన్నికల కమిషన్ మార్చి 19 మంగళవారం నోటిఫికేషన్ జారీ చేసింది.