Home » Lok Sabha Elections
దేశంలో 2024లో జరిగే లోక్సభ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీల ప్రధాని అభ్యర్థి ఎంపీ రాహుల్ గాంధీనే అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ (76) అన్నారు. ఓ ఇంటర్వ్యూలో కమల్ నాథ్ మాట్లాడుతూ... ‘‘2024 లోక్సభ ఎన్నికల గురించి
బిహార్లో ఎన్డీఏ నుంచి సీఎం నితీశ్ కుమార్ వైదొలగడంతో ఆ రాష్ట్రంలో బలం పెంచుకోవడంపై బీజేపీ దృష్టి సారించింది. 2024 లోక్ సభ ఎన్నికల్లో బిహార్లో 35 సీట్లు గెలుచుకోవాలని లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. నిన్న ఢిల్లీలో బీజేపీ కోర్ కమిటీ సమావేశం జరిగ
మూడు సార్లు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగిన వారికి మరోసారి టికెట్ ఇవ్వొద్దని బీజేపీ నిబంధన పెట్టుకుంది. ఉత్తరప్రదేశ్లోని రామ్పూర్ లోక్సభ నియోజక వర్గానికి జూన్ 23న ఎన్నిక జరగనుంది.
శిరోమణి అకాలీదళ్ - బీఎస్పీ మధ్య ఒప్పందం కుదిరింది. ఇది చారిత్రాత్మకమైన రోజుగా శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్బీర్ సింగ్బాదల్ వెల్లడించారు. పంజాబ్ రాష్ట్రంలో అతిపెద్ద పార్టీ అయిన బీఎస్పీతో పొత్తు పెట్టుకుందని, 1986లో ఎస్ఏడి, బీఎస్పీ కలి�
Union minister Jaswant Singh :కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత జశ్వంత్ సింగ్ (82) తుదిశ్వాస విడిచారు. 2020, సెప్టెంబర్ 27వ తేదీ ఆదివారం కన్నుమూశారు. జశ్వంత్ సింగ్ మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రగాఢ సంతాపం తెలిపారు. ఆయన సేవలను కొనియాడుతూ ప్రధాని ట్వీట్�
రెండోసారి తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి నిర్మల్ ఎమ్మెల్యే ఇంద్రకరణ్రెడ్డికి మంత్రి వర్గంలో అవకాశం ఇచ్చారు కేసిఆర్. తొలి ప్రభుత్వంలో కేబినెట్లో ఇంద్రకరణ్, జోగు రామన్న మంత్రులుగా ఉండేవారు. కానీ రెం
పశ్చిమ బెంగాల్లో ఎన్నికలు హింసాత్మకంగా మారాయి. ఆరో విడత లోక్సభ ఎన్నికల సందర్భంగా మరోసారి ఘర్షణలు తలెత్తాయి. ఘతాల్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న మాజీ ఐపీఎస్ అధికారి, బీజేపీ అభ్యర్థి భారతి ఘోష్పై అధికార తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తల
దేశంలో ఇంధన ధరలు కొన్ని నెలల నుంచి ఎందుకు స్థిరంగా ఉంటున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో చమురు ధరలకు డిమాండ్ ఉన్నప్పటికీ దేశీయ పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉంటున్నాయి.
దేశంలో సార్వత్రిక ఎన్నికలు 7 దశల్లో జరుగుతున్నాయి. ఇప్పటికి 3 విడతల్లో పోలింగ్ పూర్తవగా నాలుగవ విడత ఏప్రిల్ 29వ తేదీన జరుగుతుంది. ప్రస్తుతం ఎన్నికల్లో పోటీ చేయాలంటే భారీగా ఖర్చు పెట్టాల్సిన వ్యవహారంగా ఎన్నికలు మారాయి. పంచాయతీ ఎన్నికల్లో
ఎన్నికల వేళ కొన్ని సంఘటనలు ఎలక్షన్ కమీషన్కు ఓట్లు గల్లంతవడం అనేది తలనొప్పిగా మారిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా అనేక చోట్ల ఇటువంటి ఘటనలు ఎన్నికల వేళ చోటు చేసుకున్నాయి. అయితే తన ఓటు గల్లంతవడంతో 74ఏళ్ల వృద్ధురాలు గుండె ఆగి చనిపోయింది. తమిళ�