-
Home » Lok Sabha Speaker
Lok Sabha Speaker
లోక్సభ స్పీకర్గా ఓం బిర్లా ఎన్నిక.. ప్రధాని మోదీ, రాహుల్ అభినందనలు
లోక్సభ స్పీకర్ గా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే అభ్యర్థి ఓం బిర్లా ఎన్నికయ్యారు. ఎంపీలు మూజువాణి ఓటుతో స్పీకర్ గా ఓంబిర్లాను ఎన్నుకున్నారు.
లోక్సభ స్పీకర్ ఎన్నిక కోసం నేడే ఓటింగ్.. వైసీపీ ఎంపీల మద్దతు వారికే
లోకసభ స్పీకర్ ఎన్నికలో ఏపీ నుంచి తెలుగుదేశం, జనసేన ఎంపీలు ఎన్డీయే కూటమిలో భాగస్వామిగా ఉన్నారు. దీంతో వైసీపీకి చెందిన నలుగురు ఎంపీలు ఎవరికి మద్దతు ఇస్తారని చర్చజరిగింది.
బాలయోగి తర్వాత ఆ చాన్స్ దక్కేదెవరికి? లోక్సభ స్పీకర్ రేసులో తెలుగు ఎంపీలు..!
ఏపీలో బీజేపీకి మూడే స్థానాలు ఉన్నా.. కేంద్రంలో అధికారం నిలవటానికి ఏపీ ఓటర్ల తీర్పే ప్రధానమైంది. దీంతో ఆ రాష్ట్రానికి ప్రాధాన్యమివ్వాలని అనుకుంటే పురందేశ్వరిని స్పీకర్గా ఎంపిక చేసే అవకాశాలు కనిపిస్తున్నాయంటున్నారు.
లోక్సభ స్పీకర్ పోస్ట్ ఏకగ్రీవమేనా.. డిప్యూటీ స్పీకర్ పోస్ట్ ఇండియా కూటమికేనా?
కేంద్రంలో ఎన్డీయే సర్కార్ నెక్ టు నెక్ మెజార్టీతో పవర్లోకి రావడంతో.. స్పీకర్ పీఠం ఎవరికి దక్కుతుందనే దానిపై ఉత్కంఠ కంటిన్యూ అవుతోంది.
బీజేపీ రిస్క్ చేస్తుందా? లోక్సభ స్పీకర్ పదవి ఎవరికి?
ఈ క్రమంలో టీడీపీ, జేడీయూ లోక్ సభ స్పీకర్ పదవి కోసం పట్టుబడుతున్నట్లుగా తెలుస్తోంది.
24 నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు.. కీలక అంశాలు ఇవే..
టీడీపీ, జేడీయూ స్పీకర్ పోస్టును ఆశిస్తున్నాయి. అయితే డిప్యూటీ స్పీకర్ పదవిని ఇచ్చే ఆలోచనలో బీజేపీ ఉన్నట్లుగా తెలుస్తోంది.
Narendra Modi: నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవంలో కీలక మార్పు, మోదీతో పాటు..
ప్రధానమంత్రి పార్లమెంటును ప్రారంభిండం ఏంటి? ఆయన శాసన సభకు కాదు కార్యనిర్వాహక వర్గానికి అధిపతి. రాజ్యంగం ప్రకారం.. మనకు అధికారాల విభజన స్పష్టంగా ఉంది. పార్లమెంట్కు అధిపతులు లోక్సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్. వారిచేత ప్రారంభించవచ్చు
Om Birla: లోక్సభ స్పీకర్పై అవిశ్వాస తీర్మానం.. కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రతిపక్షాల ప్రయత్నాలు?
వచ్చే సోమవారమే ఈ తీర్మానం ప్రవేశపెట్టాలని ప్రయత్నాలు సాగుతున్నాయి. నిబంధనల ప్రకారం ఇలా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలంటే సభలో కనీసం 50 మంది ఎంపీల మద్దతు అవసరం. దీంతో ఇతర పార్టీల మద్దతు కూడగట్టేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది.
OM Birla: లోక్సభ స్పీకర్ పేరుతో ఫేక్ అకౌంట్లు.. ఎంపీలకు మెసేజ్లు
కొంతమంది కేటుగాళ్లు ఏకంగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పేరుతో ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేశారు. ఆయన ప్రొఫైల్ ఫొటో పెట్టుకుని, ఆయన పేరుతోనే కొంతమంది ఎంపీలకు మెసేజ్లు కూడా చేస్తున్నారు.
Lok Sabha Speaker Om Birla: ‘ఏ సమస్యకైనా భగవద్గీతలో పరిష్కారం ఉంది’
జీవితంలో ఎలాంటి సమస్యకైనా భగవద్గీతలో పరిష్కారం ఉందంటున్నారు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా. హర్యానాలోని కురుక్షేత్రలో జరిగిన ఇంటర్నేషనల్ గీతా ఫెస్టివల్ లో పాల్గొన్నారు.