Home » loksabha
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతగా ప్రయత్నించినా ఢిల్లీలో కాలుష్యం స్థాయి ఏ మాత్రం తగ్గడం లేదు.
సెప్టెంబర్ 13న ఆయన పదవీ విరమణ చేసినప్పటి నుండి ఆ పదవి ఖాళీగా ఉంది.
లోన్ యాప్స్ పై కేంద్రం కొరడా ఝళిపించింది. లోక్ సభ వేదికగా కీలక ప్రకటన చేసింది.
దీనికి ఒకరోజు ముందు సోమవారం లోక్సభ నుంచి 33 మంది, రాజ్యసభ నుంచి 45 మంది ఎంపీలు సస్పెన్షన్కు గురయ్యారు. డిసెంబర్ 14న లోక్సభ నుంచి 13 మంది ఎంపీలు, రాజ్యసభ నుంచి ఒకరిని సస్పెండ్ చేశారు.
సభ నియమాలు ఉల్లంఘించడం, సభా కార్యకలాపాలకు అడ్డుపడడం, క్రమశిక్షణ రాహిత్యంగా వ్యవహరించినందుకు గాను ఈ సెషన్ మొత్తం 92 మంది ఎంపీలపై సస్పెన్షన్ వేటు వేసినట్లు రెండు సభల సభాపతులు తెలిపారు
జీ20 సదస్సు సక్సెస్ భారత దేశానికి గర్వకారణం అని ప్రధాని మోదీ అన్నారు. భారత్ సత్తా ఏంటో చూపించామని, జీ20 విజయాన్ని ప్రపంచాధినేతలు ప్రశంసించారని మోదీ అన్నారు.
ఈ అంశం చివరి రోజైన నేడు కూడా హాట్ హాట్ గానే ఉండనుంది. అయితే దీనికి తోడు అధీర్ రంజన్ సస్పెన్షన్ కూడా ప్రస్తావనకు రానుంది. ఈ రెండు అంశాలపైనే విపక్షాలు సభలో అలజడి రేపే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది
మళ్లీ ఎంపీగా రాహుల్.. అనర్హత ఎత్తివేసిన లోక్సభ
కోర్టు తీర్పు అనంతరం రాహుల్ పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయడాన్ని నిరసిస్తూ దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. రాజస్థాన్ రాష్ట్రంలో నిర్వహించిన నిరసనలో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడ�
అనర్హత వేటు నుంచి తప్పించుకోవడానికి రాహుల్ గాంధీ ముందు రెండు సవాళ్లు ఉన్నాయి. ఒకటి సూరత్ సెషన్స్ కోర్టు విధించిన రెండేళ్ల జైలు శిక్షను పై కోర్టులు తగ్గించాలి. లేదంటే ఆ తీర్పును పూర్తిగా రద్దు చేయాలి. ఈ రెండింటిలో ఏది జరిగినా అనర్హత వేటు నుం�