Home » Loksabha Elections 2024
లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలోని అన్ని స్థానాల్లో కమలం వికసించాలని ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు పిలుపునిచ్చారు.
బిహార్ రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన తెలంగాణ పర్యటన రద్దయింది.
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ... ఏప్రిల్ మొదటి వారంలో లోక్సభ ఎన్నికలుండొచ్చని చెప్పారు. 350కు పైగా ఎంపీలతో..
జిల్లాలోని ఓ మాజీ ఎమ్మెల్యేను పోటీలో పెట్టి బీజేపీ సిట్టింగ్ ఎంపీ అర్వింద్ను కట్టడి చేయాలని BRS భావిస్తోందా?
దీనికితోడు బీజేపీ తనకు అవసరమైనప్పుడు జగన్, చంద్రబాబుతో వేర్వేరుగా పనిచేస్తోందనే ప్రచారం కూడా ఉంది. ఇవన్నీ ఏపీలో బీజేపీకి మైనస్ అయ్యే అంశాలే.
లోక్సభ ఎన్నికలే టార్గెట్గా రేవంత్ అడుగులు
త్వరలో జరగబోయే లోక్ సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని సీఎం రేవంత్ రెడ్డి అడుగులు వేస్తున్నారు. కార్పొరేషన్ల భర్తీ, కేబినేట్ విస్తరణ, ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీల భర్తీలను ఈ నెలాఖరులోగా భర్తీ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు.
లోక్ సభ ఎన్నికలు వచ్చే ఏడాది జరగాల్సి ఉండడంతో పలు విపక్ష పార్టీల నేతలు కూటములపై దృష్టి పెట్టారు. కేజ్రీవాల్ కూడా తన ప్రయత్నాలు చేస్తున్నారు.