Home » lord shiva
Kotilingalam : కోటి ఇసుక రేణువుల సమూహం.. త్రేతాయుగంలో మునీశ్వరులచే ప్రతిష్టించబడిన సైకత లింగం. శాతవాహనాలు నిర్మించిన పవిత్ర పరమేశ్వరాలయం, శతాబ్దాలు దాటినా చెక్కుచెదరని వైనం. ఇదంతా.. జగిత్యాల జిల్లాలోని కోటిలింగాల పుణ్యక్షేత్రం గురించే. శాతవాహనుల రా
వినాయకుడు..శివుడు, పార్వతిల కుమారుడు. వినాయకుడికి అనేక పేర్లు ఉన్నాయి. ఏ పేరిట పిలిచినా పలుకుతాడన నమ్మకం. మొత్తం 32 రకాల పేర్లతో పలుస్తుంటారు. సుముఖ, కపిల, గజకర్ణ, లంబోదర, వికాత్, బాల గణపతి, భక్తి గణపతి, ధుంధి గణపతి, దుర్గా గణపతి, ద్విజ గణపతి, ద్విము�
నటనపై ఆసక్తి ఎంతో మందికి ఉంటుంది. పొలిటికల్స్ లో రాణిస్తున్న నేతలు సైతం మేకప్ వేసుకుంటుంటారు. ఇప్పటికే ఎంతో మంది నేతలు..యాక్టర్లు అయ్యారు. యాక్టర్లు నేతలయ్యారు. ఈ జాబితాలో విశాఖ జిల్లా చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ కూడా చేరిపోయారు. ఆయన సిన�
నవగ్రహాలలో ఏడవ వాడైన శనీశ్వరుడు సూర్యభగవానునికి ఛాయాదేవికి కలిగిన కుమారుడని పురాతన తాళపత్రాలు చెబుతున్నాయి. సోదరుడు యమధర్మరాజు, సోదరి యమున, స్నేహితులు హనుమాన్, కాలభైరవుడు, ఇతర పేర్లు కృష్ణా, శౌరి, బభ్రు, రోద్రాంతక, సూర్యపుత్ర, కాశ్యపస గోత్ర�
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన నటి శ్రీరెడ్డి కొత్త గెటప్ లో దర్శనమిచ్చి ఆశ్చర్యపరిచింది. పరమశివుడి గెటప్లో కనిపించేసరికి ప్రేక్షకులు నెరెళ్లబెట్టారు. టిక్ టాక్ వీడియోలో… ఢమరుకం మోగిస్తూ…సన్యాసులతో కలిసి చిందులేసింది. శివుడి గెటప�
శివుడు అభిషేక ప్రియుడు అంటారు. కాసిని నీళ్ళు శివలింగంపై పోస్తే సంతోషించి సర్వైశ్వర్యాలను ప్రసాదిస్తాడు పరమ శివుడు…. శివ లింగం పై నీళ్ళతో అభిషేకం చేసి, పూలు …పత్రి(మారేడు) దళాలను ఆయన శిరస్సుపై వుంచే వాని ఇంటిలో దేవతల గోవు ‘కామధేను�
శివలింగోద్భవం గురించి స్కంద పురాణంలో వివరించబడినది. ఒక మహా ప్రళయానంతరం బ్రహ్మ, విష్ణువుల మధ్య అహంకారం తలెత్తి అది చివరకు ఎంతవరకు వెళ్ళిందంటే ఎవరు గొప్పో తేల్చుకొనేంత దాకా వచ్చి యుద్ధానికి దారి తీసింది. ఇరువురు ఒకరిపై ఒకరు పాసుపతాస్త్రా�
తెలుగు రాష్ట్రాల్లో మహా శివరాత్రి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ తెల్లవారు ఝూము నుంచే శివ నామ స్మరణతో శైవక్షేత్రాలు మారుమోగుతున్నాయి. పలు ప్రధాన దేవాలయాల్లో పరమ శివుడి దర్శనం కోసం భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. ప్రధాన శైవక్షేత్రాల�
మాఘమాసం తెలుగు సంవత్సరంలో పదకొండవ నెల. చంద్రుడు మఖ నక్షత్రంతో కూడుకున్న మాసం కాబట్టి ఇది మాఘమాసం అయింది. ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చే ఈ మాసం విష్ణుమూర్తికి ప్రీతిపాత్రమైనది. ఈ ఏడాది మాఘ మాసం 25-01-2020 నుండి 23-02-2020వరకు ఉంటుంది. ఈ మాఘ మాసం నెల రోజులు &nbs
తెలుగు రాష్ట్రాల్లో కార్తీక పౌర్ణమి సందడి నెలకొంది. మంగళవారం(నవంబర్ 12,2019) కార్తీక పౌర్ణమి సందర్భంగా శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శైవక్షేత్రాలకు భక్తులు