Home » Love
కోలీవుడ్ బ్యూటీ నయన్ తార మరోసారి ప్రియుడితో విడిపోయినట్లు కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తన కొత్త ప్రియుడు డైరక్టర్ విగ్నేష్ శివన్ కు నయన్ బ్రేకప్ చెప్పేసింది అని ఫిల్మ్ సర్కిల్స్ నుంచి గుసగుసలు వినిపించాయ�
లవ్ ఎట్ ఫస్ట్ సైట్(తొలిచూపులోనే ప్రేమలో పడటం) నమ్ముతారా.. నెలల తరబడి ఉన్న స్నేహంలో ప్రేమ దాగుందో లేదో తెలుసుకోవాలనుకుంటున్నారా.. ప్రపంచంలో అందరికంటే ఏ ఒక్క మనిషే ప్రత్యేకంగా అనిపిస్తున్నారా.. ప్రేమలో పడ్డానా అనే అనుమానంతో ఉన్నారా.. అయితే ఇవి �
తమిళనాడులో పరువు హత్య కలకలం రేపింది. దళితుడిని ప్రేమించిందంనే కోపంతో కన్నతల్లి కూతుర్ని కడతేర్చింది. కూతుర్ని కిరసనాయిల్ పోసి తగల బెట్టి అనంతరం తాను కూడా ఆత్మహత్యాయత్నం చేసుకుంది. తీవ్ర గాయాలపాలైన ఆమె ప్రస్తుతం ఆస్పత్రిలో ప్రాణాపాయ స్�
పాకిస్తాన్ లో అరెస్టైన తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ప్రశాంత్ చాలా నెమ్మదస్తుడని.. మంచివాడని.. ప్రేమలో విఫలమై డిప్రెషన్ లో పాకిస్తాన్ వెళ్లి ఉంటాడని ఆయన తండ్రి బాబూరావు చెప్పారు. బాబురావు కుటుంబం గత ఐదు ఏళ్లుగా కూకట్ పల్లిలో నివాసం ఉంటోంద
పాకిస్తాన్ లో హైదరాబాద్ కు చెందిన ప్రశాంత్. మధ్య ప్రదేశ్ కు చెందిన దారిలాల్ ను పాకిస్తాన్ పోలీసులు అరెస్టు చేశారు. కొలిస్తాన్ ఎడారిలో పాస్ పోర్టు, వీసాలు లేకుండా వచ్చారని ఆరోపిస్తూ పట్టుకున్నారు. ప్రశాంత్ హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఇంజినీర�
ఔను వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు..అందుకే 20 ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ముచ్చటైన ఆ సంసారంలో వారికిద్దరు పిల్లలు. ఇంటర్ చదువుతున్న 18 ఏళ్ల కుమారుడు, 15 ఏళ్ల కుమార్తె ఉన్నారు. హైదరాబాద్ కృష్ణానగర్ లో కాపురం ఉంటున్న జ్యోతీశ్వరి, బి అశోక�
అనంతపురం జిల్లా దర్గాహొన్నూరులో టిక్టాక్ మోసం జరిగింది. టిక్టాక్ చేసే ఓ వ్యక్తి ప్రేమ పేరుతో మైనరును ట్రాప్ చేశాడు.
నెల్లూరు జిల్లాలో స్టూడెంట్స్ మధ్య ప్రేమ కోసం యుద్ధం జరిగింది. ఇద్దరు యువకులు ఒకే అమ్మాయిని ప్రేమించారు. కోవూరులో జరిగిన ఈ ప్రేమ వ్యవహారం ఇద్దరి విద్యార్ధుల మధ్యా గ్యాంగ్ వార్ గా మారింది. దీంతో ఇద్దరూ ఒకరిపై ఒకరు కత్తులతో దాడి చేసుకునే�
టిక్ టాక్ లో పరిచయం చివరికి విషాదంగా మారింది. ఓ కుటుంబంలో తీరని శోకం నింపింది. ఓ యువకుడి ప్రాణం పోయేలా చేసింది. వివరాల్లోకి వెళితే.. ఎర్రగడ్డ నేతాజీనగర్ నివాసి సాయి(24) జొమాటోలో డెలివరీ బాయ్ గా పని చేస్తున్నాడు. కొంతకాలం కిందట కర్నూలుకి చెందిన ఓ
బీఎస్పీ అధినేత్రి మాయావతిని తాను ఓ నేషనల్ సింబల్ గా చూస్తానన్నారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ.తమ పార్టీ కాకపోయినప్పటికీ తాను ఆమెను అలాగే చూస్తానని రాహుల్ అన్నారు.దేశానికి ఆమె ఓ మెసేజ్ ఇచ్చారని, ఆమెను తాను గౌరవిస్తానని,ప్రేమిస్తానని