Home » Lovers
'మంత్ ఆఫ్ మధు' చిత్ర యూనిట్ లవర్స్ కోసం బంపర్ ఆఫర్ ఇచ్చారు. కేవలం లవర్స్ కోసమే..
తమ ప్రేమ పెళ్లికి పెద్దలు అంగీకరించలేదని ఆ ప్రేమ జంట తీసుకున్న నిర్ణయం రాజస్ధాన్ రాష్ట్రంలోని జైపూర్ నగరంలో సంచలనం రేపింది. జైపూర్ నగరానికి చెందిన కిషన్, జ్యోతిలు ప్రేమించుకున్నారు....
వివాహిత, ఆమె ప్రియుడు రైలు ముందు దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన హర్యానా రాష్ట్రంలో వెలుగుచూసింది. రేవారి జిల్లాలోని నంగల్ పఠానీ గ్రామ సమీపంలో మంగళవారం ఇద్దరు ప్రేమికులు రైలు ముందు దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారని గవర్నమెంట్ రైల్వే పోలీసులు తెలి�
ప్రియుడిపై కోపంతో 80 అడుగుల హైటెన్షన్ పవర్ లైన్ టవర్ ఎక్కిన బాలిక ఉదంతం ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని గౌరెల పెండ్రా మార్వాహి జిల్లాలో వెలుగుచూసింది. ఓ బాలిక టవర్ ఎక్కడానికి కొన్ని గంటల ముందు ఫోన్ కాల్పై తన ప్రియుడితో వాగ్వాదానికి దిగింది. దీంతో �
తమ ప్రేమ పెళ్లిని పెద్దలు తిరస్కరించారనే ఆవేదనతో ప్రేయసీ, ప్రియులు కదులుతున్న బస్సులో విషం తాగిన ఘటన బెంగళూరు నగరంలో వెలుగుచూసింది....
తన ప్రియుడి నుంచి విడిపోవడం పట్ల అసంతృప్తితో ఉన్న ప్రియాంక కుమారి సనోజ్తో వివాహం జరిగిన 20 రోజుల తర్వాత ప్రియుడు జితేంద్రతో పారిపోవాలని నిర్ణయించుకుంది.(elope with lover)ప్రియాంక, జితేంద్రలు పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా గ్రామస్థులు పట్టుకుని మా�
సాధారణంగా ప్రేమలేఖల్లో ప్రేమికులు వారి మనసులోని భావాలను పంచుకుంటారు. అయితే ఓ ఇంట్రెస్టింగ్ లవ్ లెటర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 18 సంవత్సరాల క్రితం తన భర్త రాసిన ప్రేమలేఖను భార్య బయట పెట్టడంతో ఈ ప్రేమలేఖ ఇప్పుడు వైరల్ అవుతోంది.
కర్నూలు జిల్లా మంత్రాలయం మండలంలో దారుణం చోటుచేసుకుంది. మాధవరంలో ఓ ప్రేమ జంట పరారయింది. అయితే ప్రేమికులకు సహకరించారంటూ ఇద్దరిని.. హోంగార్డు హనుమంతు చితకబాదాడు. ఈ దాడిలో బాధితులు నాగరాజు, నల్లయ్యరాముడికి తీవ్ర గాయాలయ్యాయి.
ఇటీవల ఇంటర్ పూర్తి చేసుకున్న యువతి, డిగ్రీ మధ్యలో ఆపేసిన యువకుడు స్కూల్లో చదువుకున్నప్పట్నుంచి ప్రేమించుకుంటున్నారు. అయితే ప్రేమ వ్యవహారం ఇంట్లో తెలియడంతో అడ్డుపడతారని భయపడ్డారు.
విశాఖపట్నంలో ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం చేసింది. ప్రేమ పెళ్ళికి పెద్దరు అంగీకరించకపోవటంతో ఇద్దరూ కలిసి విషం తీసుకున్నారు.