Lucknow  

    సరస్వతి పుత్రిక : 600కి 600 మార్కులు

    July 14, 2020 / 08:53 AM IST

    శ్రమ, పట్టుదల ఉంటే..ఏదైనా సాధించవచ్చని ఎందరో నిరూపించారు. తాజాగా కష్టపడి..పట్టుదలతో చదవి..CBSE 12th పరీక్షల్లో 100 శాతం మార్కులను సాధించి రికార్డు నెలకొల్పింది. ARTS విభాగంలో ఈ ఘనత సాధించింది. ఈ విభాగంలో ఈ ఘనత సాధించడం బహుశ తొలిసారి అని విద్యావేత్తలు అంట

    లక్నో కంటోన్మెంట్ మసీదులో దాక్కున్న 12మంది జమాత్ సభ్యులు

    April 5, 2020 / 05:22 PM IST

    ఉత్తరప్రదేశ్‌లోని తబ్లిగీ జమాత్ సభ్యులు కలకలం రేపారు. లక్నో కంటోన్మెంట్ ఏరియాలో తబ్లిగీ జమాత్ సభ్యులు 12మంది ఓ మసీదులో దాక్కున్నారు.

    బాలీవుడ్ సింగర్ కు కరోనా….స్వీయ నిర్భందంలోకి వసుంధరా రాజే,ఎంపీ దుష్యంత్

    March 20, 2020 / 11:59 AM IST

    బాలీవుడ్ లో కరోనా సోకిన మొదటి వ్యక్తి గాయని కనికా. ఈ విషయాన్ని ఇవాళ ఆమె స్వయంగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ఇటీవల లండన్ కు వెళ్లిన కనికా ఈ నెల 15న లక్నో తిరిగి వచ్చారు. అయితే ఆమె తన ట్రావెల్ హిస్టరీ గురించి అధికారులకు తెలియజేయలేదు. అయితే కన�

    “గర్భిణీ స్త్రీ” కోసం….యూపీ యూనివర్శిటీలో కొత్త కోర్సు

    February 23, 2020 / 09:53 AM IST

    మహిళలు గర్భంతో ఉన్నప్పుడు ఎలాంటి,ఏరకమైన దుస్తులు ధరించాలి అనే దానికి సంబంధించి యూపీలో ఓ యూనివర్శిటీ ఓ కొత్త కోర్స్ ను ప్రారంభించింది. ఈ కోర్సు ద్వారా మతృత్వం,ప్రెగ్నెంట్ మహిళ ఏం తినాలి,ఏ దుస్తులు ధరించాలి,ఎలా ఆ మహిళ వ్యవహరించాలి,ఆమెను ఆమె ఎ�

    రైఫిల్ పట్టుకుని షూట్ చేసిన మోడీ

    February 5, 2020 / 05:45 PM IST

    ఉత్తరప్రదేశ్ రాజధానిలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ గన్ పట్టుకున్నారు. గురిచూసి కాల్చారు. మోడీ గన్ పట్టుకుని గురిపెడుతుంటే పక్కనే నిలబడి ఆశక్తిగా చూశారు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్. అయితే ప్రధాని మోడీ గన్ పట్టుకుని కాల్చింది ఏ వ్యక్తి�

    కలకలం : విశ్వహిందు మహాసభా లీడర్ కాల్చివేత

    February 2, 2020 / 07:05 AM IST

    లక్నోలో కలకలం రేగింది. విశ్వహిందూ మహాసభ చీఫ్ రంజిత్ బచ్చన్‌ను గుర్తు తెలియని దుండుగలు కాల్చి చంపారు. ఈ ఘటన లక్నోలోని హజరత్ గంజ్‌లో చోటు చేసుకుంది. 2020, ఫిబ్రవరి 02వ తేదీ ఆదివారం ఎప్పటిలాగానే మార్నింగ్ వాక్‌కని బయలుదేరారు. ఈయనతో పాటు సోదరుడు కూడ�

    ప్రియాంక గాంధీ గొంతుపట్టుకున్న పోలీసులు

    December 28, 2019 / 02:38 PM IST

    కాంగ్రెస్ జాతీయ సెక్రటరీ ప్రియాంక గాంధీ వాద్రాను పోలీసులు అడ్డుకున్నారు. పౌరసత్వ ఆందోళనల్లో నష్టానికి గురైన ఎస్సార్ దారపురి బంధువులను కలిసేందుకు వెళ్తున్న ఆమెను పోలీసులు అడ్డుకునే క్రమంలో గొంతుపట్టుకున్నారంటూ ఆరోపించారు. సీఏఏ, ఎన్నాఆ

    ప్రభుత్వ ఆస్తుల రక్షణ ప్రజలదే..మోడీ

    December 25, 2019 / 12:54 PM IST

    పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా కొన్ని రోజులుగా దేశంలోని జరుగుతున్న ఆందోళనల్లో ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం అవడాన్ని ప్రధాని మోడీ ఖండించారు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ప్ర‌ధాని అట‌ల్ బిహారీ వాజ్‌పేయి విగ్ర‌హాన్ని మోడీ ఆవిష్క‌రించారు. వ�

    అంత పొడుగైతే మాకొద్దు: లక్నో హోటళ్లో రూం దొరక్క క్రికెట్ అభిమాని

    November 7, 2019 / 05:18 AM IST

    భారత్‌లోని లక్నో వేదికగా జరగనున్న అఫ్ఘనిస్తాన్ వర్సెస్ వెస్టిండీస్ వన్డే క్రికెట్ చూడటానికి వచ్చిన అభిమాని చిక్కుల్లో పడ్డాడు. అఫ్ఘన్ నుంచి వచ్చిన ఎనిమిది అడుగుల రెండు అంగుళాల ఎత్తున్న షేర్ ఖాన్ లక్నోలోని పలు హోటళ్లు తిరిగాడు. నవంబరు 6న మ�

    టైమ్, మనీ సేవ్ : రైల్వే స్టేషన్ లో ‘హెల్త్ ఏటీఎం’ 

    November 5, 2019 / 04:31 AM IST

    ‘హెల్త్ ఏటీఎం’.డబ్బుల్ని డ్రా చేసుకోవటానికి ఏటీఎంలు ఉంటాయని తెలుసు.కానీ.. హెల్త్ ఏటీఎం ఏంటీ? అనుకోవచ్చు. ఏదైనా టెస్ట్ లు చేయించుకోవాలంటే గవర్నమెంట్ హాస్పిటల్ కు వెళితే గంటలు..రోజుల తరబడి ఎదురు చూడాలి. ప్రైవేట్ డాక్టర్ దగ్గరకు వెళ్లాలంటే అపా�

10TV Telugu News