Lucknow  

    హిందూ సమాజ్ పార్టీ చీఫ్ గొంతుకోసి హత్య

    October 18, 2019 / 10:03 AM IST

    హిందూ మహాసభ చీఫ్ కమలేశ్ తివారీ గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో హత్యకు గురయ్యాడు. శుక్రవారం లక్నోలో ఈ ఘటన జరిగింది. నగరంలో ఉన్న తన ఆఫీసులోనే హత్య చేశారు. ఇద్దరు వ్యక్తులు స్వీట్స్ తీసుకుని లోపలికి వచ్చారు.  కనిపించకుండా ఆ బాక్సులో పిస్టల్, కత�

    రైల్వే శాఖ బంపర్ ఆఫర్ : టికెట్లపై 25 శాతం డిస్కౌంట్ 

    August 28, 2019 / 07:54 AM IST

    రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్. భారత రైల్వే టికెట్ల ధరలపై 25శాతం డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది.

    మేడ ఎక్కిన ఎద్దు..రచ్చ రచ్చ 

    March 17, 2019 / 05:19 AM IST

    లక్నో: మేడెక్కి మేసే ఎద్దును చూశావా అనేది ఓ సామెత. ఓ ప్రశ్న. అసలు ఎద్దు మేడ ఎక్కుతుందా..అనేది కూడా పెద్ద ప్రశ్నే. గొడ్ల సావిళ్లలోను..రోడ్లమీద..పొల్లాల్లోను తిరిగే ఎద్దు ఇంటిపైకప్పు ఎక్కి హడావిడి చేసి నానా హంగామా చేసిందంటే నమ్ముతామా? నమ్మనే నమ్మ

    కశ్మీరీ అయితే టెర్రరిస్టేనా? కొట్టేస్తారా?

    March 7, 2019 / 10:44 AM IST

    పుల్వామా ఉగ్రదాడి జరిగిన తర్వాత భారత్‌లోని వివిధ ప్రదేశాలలో కాశ్మీరీలపై  దాడులు జరుగుతూనే ఉన్నాయి. మొన్నటికి మొన్న జర్నలిస్ట్‌పై యువకులు దాడి చేసిన ఘటన మరువకముందే ఉత్తర్ ప్రదేశ్ లక్నోలో అటువంటి ఘటనే చోటుచేసుకుంది. దాలి గంజ్ ఏరియాలో డ్ర�

    రోగుల పైన దాడి చేశారు.. సస్పెండ్‌ అయ్యారు

    February 22, 2019 / 06:37 AM IST

    ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని కింగ్ జార్జి మెడికల్ యూనివర్సిటీ (KGMU)లో దారుణం జరిగింది. స్టాఫ్ టాయిలెట్స్ ఉపయోగించుకోవడానికి ప్రయత్నించిందన్న కారణంతో గురువారం (ఫిబ్రవరి 21, 2019)న ఓ క్యాన్సర్ పేషెంట్‌ పట్ల దౌర్జన్యంగా ప్రవర్తించడమే కాక ఆమె

    అసెంబ్లీలో ఏడ్చిన ఎమ్మెల్యే : 10 లక్షలు పోయాయి

    February 18, 2019 / 01:00 PM IST

    ‘నా 10 లక్షలు పోయాయి..కనీసం పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం లేదు…పేదోడిని…నా డబ్బును రికవరీ చేసి ఇవ్వండి…ఆ డబ్బు రాకపోతే ఆత్మహత్య చేసుకుంటా’ అంటూ ఏడ్చాడు. ఆయన ఎవరో కాదు….సాక్షాత్తూ ఓ ఎమ్మెల్యే. ఎమ్మెల్యే స్థానంలో ఉన్న ఆయనకే న్యాయం జరగడం లే

    లక్నోలో భారీ అగ్నిప్రమాదం

    February 13, 2019 / 10:09 AM IST

    ఉత్తరప్రదేశ్ లక్నోలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.

    నిఘా పెట్టారు : ఎగ్జామ్ సెంటర్ లో డిప్యూటీ సీఎం తనిఖీలు 

    February 7, 2019 / 05:54 AM IST

    ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో టెన్త్‌ బోర్డ్ ఎగ్జామ్స్ ఫిబ్రవరి 7వ తేదీ గురువారం ప్రారంభం అయ్యాయి. పిల్లలు అంటూ ఎగ్జామ్ రాస్తూ టెన్షన్ గా ఉన్నారు. ఇన్విజిలేటర్లు పర్యవేక్షణలో ఉన్నారు. అంతా కూల్ గా జరుగుతుంది అనుకుంటున్న టైంలో.. సడెన్ ఎంట్రీ ఇచ్చార

    దేశంలోనే ఫస్ట్ టైం : ఓ ప్రాణం కోసం.. 45 నిమిషాల ముందే వచ్చిన రైలు

    January 23, 2019 / 10:45 AM IST

    ట్రైన్ టికెట్ బుక్ చేసుకుంటాం. స్టేషన్ ముందుగా వెళ్లి ఏం చేస్తాం. ట్రైన్ టైంకు వస్తుందా ఏమైనా? లేటుగా వెళ్తే ఏమౌతుందిలే. ఎందుకంటే రైలు ఎప్పుడు ముందుగా రాదు కదా.

10TV Telugu News