Home » Ludhiana
Indian : ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులకు ఆయా దేశాల్లో మంచి పదవులు లభిస్తున్నాయి. తాజాగా ఎన్నికైన బైడెన్ క్యాబినెట్ లో భారత సంతతి వ్యక్తులు చాలామందే ఉన్నారు. బైడెన్ ముఖ్య సలహాదారుల్లో కూడా భారతీయ మూలాలున్న వ్యక్తులు ఉండటం విశేషం. ఇక తాజాగా కెన�
పంజాబ్ రాష్ట్రంలోని లుథియానా జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది.
Crime News పంజాబ్ లోని లూధియానాకు చెందిన ఇద్దరు సోదరులు తమ తల్లి మాజీ భర్తను కొట్టి చంపారు. వారి అభీష్టానికి విరుధ్దంగా కలిసి జీవిస్తున్నారనే కోపంతో కొడుకులు ఈఘాతకానికి ఒడిగట్టారు. లూధియానాకు చెందిన గుర్మెల్ సింగ్ (57), షిందర్ కౌర్ లు 35 సంవత్సరాల క్�
పంజాబ్ లోని లూధియానాలో దారుణం జరిగింది. 16 ఏళ్ల యువతిపై 14 ఏళ్ల యువకులు సామూహిక అత్యాచారం చేశారు. ఒకరి ఇంట్లో సహాయకురాలిగా పనిచేసే, యువతి తన పని ముగించుకుని ఇంటికి వెళ్తున్న సమయంలో ఈ దారుణం జరిగింది. రాత్రి పూట ఒంటరిగా వెళ్తున్న ఆమెను గమనిం
స్కూలుకెళ్లే విద్యార్ధి ‘‘నాన్నా నాకో సైకిల్ కొనిపెట్టు’’అని అడుగుతాడు..అదే కాలేజీకెల్లే అబ్బాయి ‘నాన్నా నాకో బైక్ కొనిపెట్టు’’అని అడుగుతాడు. ఏయ్..సైకిలూ లేదు..బైకు లేదు అని తిడతాడు. కానీ కొడుకు అడిగిన వాహనం కొనివ్వాలని తండ్రికి మనసులో ఉంట�
పెరుగుతున్న కాలుష్యం నియంత్రణపై ప్రభుత్వాలు దృష్టి సారించాయి. చెత్త తగుల బెట్టటంపై కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. ఈ క్రమంలో పంట పొలాల్లో వ్యర్థాలను తగులబెట్టిన రైతులపై పంజాబ్ సర్కార్ కొరడా ఝళిపించింది. 22 మంది రైతులను లూథియానా జిల్లా యంత్�
కుర్రాళ్లంటే సినిమాలు..షికార్లు..అమ్మాయిలు..చాటింగ్ లు అని అనుకుంటాం. కానీ వారు తలచుకుంటే ఏదైనా చేయగలరు అని నిరూపించారు ఇద్దరు కుర్రాళ్లు. బైకుని కారులా మార్చేశారు. ఈ కారు..అదేనండీ బైకుని వెనుకనుండి చూస్తే బైక్ లా..ముందు నుంచి చూస్తే కార�
అది పంజాబ్ లోని లుథియానాలోని రిషి నగర్. ఆరుబైట గాలి కోసం స్టాండ్ ఫ్యాన్ పెట్టుకుని ఇద్దరు చిన్నారులతో కలిసి భార్యాభర్తలు నిద్రిస్తున్నారు. అదే సమయంలో అక్కడకు ఓ రిక్షావాడు వచ్చాడు. వాడికి 45 ఉంటాయేమో. వాడి కన్ను ఆ చిన్నారులపై పడింది. ఎత్తుకెళ్
ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అని మదర్ థెరిస్సా సాటి చెప్పారు. మానవసేవే మాధవ సేవల అని ఎంతోమంది మహానుభావులు చెప్పారు. సేవే పరమార్థంగా జీవించారు. బాధల్లో ఉన్నవారికి సాయం చేయటం అంటే భారీగా విరాళాలు ఇవ్వటం కాదు. తనకున్నదాంట్లో
పంజాబ్ : ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజకీయ నాయకులు ఓటర్లను ఆకర్షించటానికి అందివచ్చిన అవకాశాలన్నీ వినియోగించుకుంటుంటారు. ఇటీవల హెలికాప్టర్ ను రిపేరు చేసిన రాహుల్ గాంధీ ఇవాళ ట్రాక్టర్ నడిపి ఓటర్లను ఉత్తేజపరిచారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా&nb