-
Home » Ludhiana
Ludhiana
వారం రోజుల వ్యవధిలో.. మరో కబడ్డీ ప్లేయర్ దారుణ హత్య.. అసలేం జరుగుతోంది..
వెనక్కి తగ్గండి, లేదా మిమ్మల్ని ఎలా తుడిచిపెట్టాలో మాకు తెలుసు.
అనుమానాస్పద స్థితిలో ఆప్ ఎమ్మెల్యే మృతి.. కుటుంబ సభ్యులు ఏం చెప్పారంటే..
AAP MLA Gurpreet Gogi: పంజాబ్ లోని లూథియానా వెస్ట్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యే గుర్ప్రీత్ గోగి (58) శుక్రవారం రాత్రి తలలోకి బుల్లెట్లు దూసుకెళ్లడంతో మృతిచెందాడు.
పిల్లలతో కలిసి షాపింగ్కు వెళ్తున్నారా? తల్లిదండ్రులూ బీకేర్ ఫుల్.. ఎంత ఘోరం జరిగిందో చూడండి
పిల్లలను పట్టించుకోకుండా షాపింగ్ లో మునిగిపోతే.. మీ పిల్లల ప్రాణాలకే ప్రమాదం. భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది.
Dead Rat : బాబోయ్.. మటన్ కర్రీలో చచ్చిన ఎలుక..! ప్రముఖ రెస్టారెంట్లో కస్టమర్లకు ఊహించని షాక్
Dead Rat : కర్రీని ప్లేట్ లో వడ్డించుకుందామని చూశారు. అంతే, వారికి అక్కడ దిమ్మతిరిగిపోయే దృశ్యం కనిపించింది.
Daku Haseena:డాకు హసీనా కేసులో దిమ్మతిరిగిపోయే వాస్తవాలు
పంజాబ్ రాష్ట్రంలో సంచలనం రేపిన డాకు హసీనా కేసులో దిమ్మతిరిగిపోయే వాస్తవాలు వెలుగుచూశాయి. లూథియానా నగరంలో రూ.8.4కోట్ల రూపాయలను దోపిడీ చేసి పారిపోయిన డాకు హసీనా అలియాస్ మన్దీప్ కౌర్ చేసిన ప్రతిజ్ఞ ఆమెను పోలీసులకు పట్టించింది....
Punjab Police nab Daaku Haseena: రూ.10ల డ్రింక్ సాయంతో డాకు హసీనాను పట్టుకున్న పోలీసులు
క్రైం థ్రిల్లర్ సినిమాలో లాగా భారీ దోపిడీలు చేసిన డాకు హసీనాను కేవలం పదిరూపాయల డ్రింక్ సాయంతో పోలీసులు పట్టుకున్నారు. ఈ కథ అచ్చు సినిమా కథలాగే ఉంది. దోపిడీలు చేస్తూ దొరకకుండా తిరుగుతున్న డాకు హసీనాను ఎట్టకేలకు పంజాబ్ పోలీసులు పట్టుకున్న క�
Uttar Pradesh: ప్రైవేటు బస్సు-ట్రక్కు ఢీ… ఆరుగురు మృతి.. 21 మందికి గాయాలు
ఉత్తర ప్రదేశ్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మరణించారు. మరో 21 మంది గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నారు.
Punjab: గుడిసెకు నిప్పంటుకుని ఏడుగురు మృతి
పంజాబ్లో దారుణం జరిగింది. గుడిసెకు నిప్పంటుకుని ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మరణించారు. వీరిలో ఐదుగురు పిల్లలే ఉన్నారు.
Chocolate Ganesh : తియ్యతియ్యని 200 కేజీల చాక్లెట్ వినాయకుడు
వినాయక చవితి పండుగ సందర్భంగా 200ల కేజీల డార్క్ చాక్లెట్ తో వినాయకుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాడు.
Breast Milk Bank: పంజాబ్లో మొదటి తల్లి పాల బ్యాంక్ ఏర్పాటు..
పంజాబ్ రాష్ట్రంలో మొట్టమొదటి బ్రెస్ట్ మిల్క్ బ్యాంకును ప్రారంభించారు.పుట్టిన మొదటి గంటలోనే నవజాత శిశువులకు పాలు అందించాలనే ఉద్ధేశ్యంలో ఈ బ్రెస్ట్ మిల్క్ బ్యాంకు ప్రారంభమైంది.