Home » maan ki baat
Light A Lamp For Soldiers దేశ ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు ప్రధానమంత్రి మోడీ. ప్రతినెలా చివరి ఆదివారం రేడియో కార్యక్రమం “మన్ కీ బాత్” ద్వారా దేశ ప్రజలనుద్దేశించి ప్రధాని మాట్లాడుతారన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఈ నెల చివరి ఆదివారమైన ఇవాళ(అక్
ప్రతినెలా చివరి ఆదివారం భారత ప్రధాని నరేంద్రమోడీ జాతినుద్ధేశించి మన్ కీ బాత్’ ద్వారా తన మనసులో మాటలు వినిపిస్తారనే విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు మోడీ మన్ కీ బాత్ కార్యక్రమానికి యూట్యూబ్లో ప్రతికూల స్పందన వస్తోంది. ‘మన్ కీ బాత్’ ఆగస్టు కా�
భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం(ఆగస్టు-30,2020) 68వ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని పురష్కరించుకుని జాతినుద్ధేశించి మాట్లాడారు. మన్కీ బాత్ కార్యక్రమంలో పలు కీలక విషయాలపై మోడీ మాట్లాడారు. దేశ ప్రజలందరూ స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించాలని, అందరూ
కార్గిల్ విజయ్ దివస్ వేళ జవాన్ల శౌర్య, పరాక్రమాలపై ప్రశంసలు కురిపించారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. కార్గిల్ యుద్ధంలో అమరులైన వీర సైనికులకు, వారికి జన్మనిచ్చిన తల్లులకు దేశ ప్రజలందరి తరపున వందనం సమర్పిస్తున్నానని ప్రధాని తెలిపారు. దేశ ప్ర�
ప్రతినెలా చివరి ఆదివారం దేశప్రజలనుద్దేశించి ప్రధానమంత్రి నరేంద్రమోడీ మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా మాట్లాడుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఆదివారం(మార్చి-29,2020)మన్ కీ బాత్ కార్యక్రమంలో మోడీ ప్రత్యేకంగా…ప్రపంచదేశాలను వణికిస్తున్న కోవిడ్
పుల్వామా ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రధాని నరేంద్రమోడీ మరోసారి తెలిపారు. ఇవాళ(ఫిబ్రవరి-24,2019) 53వ మన్ కీ బాత్ ప్రసంగంలో దేశ ప్రజలను ఉద్దేశించి మోడీ మాట్లాడుతూ…సార్వత్రిక ఎన్నికల ముందు ఇదే తన చివరి మన్ కీ బాత్ అన్నారు.ఈ ఎపిసోడ్ చాలా �