Home » Madhya Pradesh
Cheetah Dies : ప్రాజెక్ట్ చీతా కింది ఇండియాకు 20 చీతాలు తీసుకొచ్చారు. వీటిలో మూడు చీతాలు చనిపోయాయి. 40 రోజుల్లో వ్యవధిలో మూడు చీతాలు చనిపోవడం విషాదం నింపింది.
హైదరాబద్ లో మరోసారి ఉగ్రకదలికలను ఇంటెలిజెన్స్ అధికారులు గుర్తించారు. హైదరాబాద్ కేంద్రంగా ఉగ్రదాడులకు పాల్పడుతున్నారనే సమాచారంతో మధ్యప్రదేశ్, తెలంగాణ పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. మొత్తం 16మందిని యాంటీ టెర్రరిస్ట్ స్వ్కాడ్ అదుప�
బస్సు అదుపుతప్పి నదిపై ఉన్న బ్రిడ్జీ రెయిలింగ్ ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులో 70 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది.
కుటుంబలవారు గొడవపడుతున్న సమయంలోనే ఇద్దరు వ్యక్తులు తుపాకులు తీసి కాల్పులు జరిపారు. ముగ్గురు మహిళలు సహా ఇరు వర్గాలకు చెందిన ఆరుగురు మృతి చెందారు. ఈ వివాదంలో తొలుత కర్రలతో దాడి చేసుకున్నారని, అనంతరం ఒక వర్గం వారు తుపాకులు తీసి కాల్పులు జరిపి�
పెళ్లై 15 ఏళ్లు అయినా బలరాం, రీనా యాదవ్ మధ్య నిత్యం గొడవలు జరుగుతున్నాయని రీనా యాదవ్ కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఉత్తరప్రదేశ్,మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, బీహార్ లలో 17 ప్రాంతాల్లో NIA అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.
ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్గా వచ్చిన మహిళల్లో ఒకరు పెళ్లికి ముందే కాబోయే భర్తతో కలిసి జీవించింది. ఈ విషయమై ఆమె మాట్లాడుతూ "నా ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్గా వచ్చింది. అందుకే వివాహాల తుది జాబితా నుంచి నా పేరు తొలగించి ఉంటారు. అయితే, అధికా�
కునో నేషనల్ పార్కులో నెల రోజుల వ్యవధిలో రెండు చిరుతలు మరణించాయి.
గత కొన్ని దశాబ్దాలుగా బాలాఘాట్ లో మావోయిస్టులు క్రియాశీలక కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. దీంతో అక్కడ శాంతి భద్రతలను కాపాడటం పోలీసులకు సమస్యగా మారింది. దీంతో మావోయిస్టుల కోసం అటవీ ప్రాంతంలో తరచూ తనిఖీ నిర్వహిస్తున్నారు.
మధ్యప్రదేశ్ లోని కునో నేషనల్ పార్క్ లో ఉన్న చీతాలకు పెట్టిన పేర్లను కేంద్ర అటవీశాఖ మంత్రి భూపిందర్ యాదవ్ తాజాగా వెల్లడించారు.