Home » Madhya Pradesh
మధ్యప్రదేశ్ (Madhya Pradesh) రాష్ట్రంలోని కునో పార్కు (Kuno National Park) లో నమీబియా (Namibia) నుంచి గతేడాది తీసుకొచ్చిన సాషా (Sasha) అనే చిరుత కిడ్నీ వ్యాధితో బాధపడుతూ మరణించింది.
మంగళవారం ఉదయం బాలుడు బోరుబావిలో పడ్డాడు. వెంటనే గమనించిన స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. స్పందించిన భద్రతా సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాలుడిని సురక్షితంగా రక్షించేందుకు చర్యలు చేపట్టారు. పోలీసులు, వైద్య బృం�
మాక్ ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్ (ఐఈడీ) బ్లాస్ట్ను కూడా నిర్వహించినట్లు ఎన్ఐఏ ఆరోపించింది. సమూహానికి వారి హ్యాండ్లర్ల ద్వారా క్రిప్టోకరెన్సీతో నిధులు సమకూరుతున్నట్లు పేర్కొంది. ఒక పెద్ద కుట్రలో భాగంగా, నిందితుడు మొహమ్మద్ షరీక్ న�
కాంగ్రెస్ విమర్శలపై బీజేపీ రాష్ట్ర మీడియా ఇన్చార్జి లోకేంద్ర పరాశర్ వివరణ ఇచ్చారు. కార్యక్రమం చివర్లో పార్టీ అధ్యక్షుడు ప్రసంగించడం సంప్రదాయమని అన్నారు. బీజేపీలో పార్టీ అధ్యక్షుడికి అత్యున్నత గౌరవం ఇస్తారని, చివర్లోనే ఆయన ప్రసంగం ఉంటుం
శనివారం ఉదయం ఎనిమిది గంటలకు ధార్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. రౌ-ఖల్ఘాట్ నాలుగు లేన్ల రహదారిపై, గణ్పతి ఘాట్ వద్ద మూడు ట్రక్కులు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ట్రక్కులు అతివేగం కారణంగా అదుపుతప్పడంతో ఈ ప్రమాదం జరిగింది. దీంతో వాహనాలు బోల్తాపడ్డాయి.
మధ్యప్రదేశ్లోని రాజ్గఢ్ జిల్లాలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు దిగ్విజయ్ సింగ్ ప్రయాణిస్తున్న ఎస్యూవీ మోటార్సైకిల్ను ఢీకొనడంతో 20 ఏళ్ల వ్యక్తి గాయపడ్డారు. గురువారం జిరాపూర్ పట్టణంలో ఈ ప్రమాదం జరిగింది.
అతిథులంతా రోడ్డుపై డ్యాన్స్ చేస్తున్నారు. అదే పెళ్లికి దగ్గర్లోని శ్యామ్పూర్ ప్రాంతం నుంచి కొందరు జీపులో వచ్చారు. వాళ్లు కూడా అక్కడి డ్యాన్స్ వేడుకలో డ్యాన్స్ చేయాలనుకున్నారు. జీపు డ్రైవర్ డ్యాన్స్ చేసేందుకు వెళ్తూ, వేరే వ్యక్తికి జీపు డ
మధ్యప్రదేశ్ లో ఓ విద్యార్థి దారుణానికి పాల్పడ్డారు. మార్కుల మెమో ఇవ్వడం లేదని ఏకంగా ప్రిన్సిపల్ పైనే పెట్రోల్ పోసి నిప్పించాడు. అనంతరం విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
ఓ టోల్ ప్లాజాలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్న వ్యక్తి హఠాత్తుగా చనిపోయాడు. ఆ వ్యక్తి టేబుల్ పై కూర్చుని భోజనం చేస్తున్నారు. ఇంతలో గుండెపోటు వచ్చింది. అంతే, అలానే కుప్పకూలిపోయాడు.(Heart Attack)
ఒక మత గురువు కూడా పెళ్లిలో ఏర్పాటు చేసిన డీజే, డాన్స్లపై తన అసహనం వ్యక్తం చేశాడు. డీజే ఏర్పాటు చేసిన కారణంగా పెళ్ళి (నిఖా) జరిపించేందుకు అతడు నిరాకరించాడు. డీజే ఏర్పాటు చేసిన వరుడి కుటుంబ సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.