Home » Madhya Pradesh
ఇక గుజ్జర్ కమ్యూనిటీ నుంచి కూడా పోలీసులకు ఫిర్యాదులు అందాయి. ప్రేమ్లాల్తో పాటు మరో 33 మందిపై ఆయుధాలతో దాడి జరిగిందంటూ రవీంద్రరావు మరాఠా కౌంటర్ కేసు నమోదు చేశారు. "పోలీసులు, రెవెన్యూ అధికారుల బృందం గ్రామాన్ని సందర్శించింది. ఆలయంలోకి ప్రవే�
మంత్రి మాట్లాడుతుండగా, జనంలోంచి ఒక వ్యక్తి ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రశ్నించాడు. తన భార్య అంగన్వాడీ సెంటర్లో వంట పని చేస్తోందని, ఆమెకు ఆరు నెలలుగా జీతాలు రావడం లేదని, జీతాలు ఎప్పుడు చెల్లిస్తారని ఆయన మంత్రిని ప్రశ్నించారు.
కత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని బలియారిలో షా కుటుంబం నివసిస్తుంది. అకస్మాత్తుగా షా అస్వస్థతకు గురయ్యాడు. దీంతో స్థానికులు 108 అంబులెన్స్కు ఫోన్ చేసి అర్థగంట అయినా రాలేదు. రోగి పరిస్థితి విషమంగా మారుతోంది. దీంతో ఆరేళ్ల కుమారుడు తన తండ్రిని �
మధ్యప్రదేశ్ లోని దేవార్చి గ్రామంలో బీజేపీ వికాస్ యాత్రలో ఓ విచిత్ర ఘటన జరిగింది. ఈ యాత్రలో పాల్గొన్న మంత్రి బ్రిజేంద్ర సింగ్ యాదవ్ ఒక్కసారిగా దురద పుట్టి గోక్కోవటం ప్రారంభించారు. అలా గోక్కుంటునే ఉన్నారు. చాలాసేపు గోక్కున్నా ఆ ప్రక్రియ కొన�
బాజా భజంత్రీలతో మైనా-చిలుకలమ్మల పెళ్లి..ఘనంగా స్నేహితులు, బంధువులు, గ్రామ పెద్దల సమక్షంలో పెళ్లి బరాత్ జరిగింది.
భారతీయ జనతా పార్టీని ఇరుకున పెట్టాలని కాంగ్రెస్ పార్టీ అనుకున్న ప్రతీసారి.. కమల్నాథ్ అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. రామమందిరం విషయంలో కూడా ఇదే జరిగింది. రామమందిరం పూర్తి క్రెడిట్ బీజేపీ తీసుకుని కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టింది. ఏ
కాంగ్రెస్ ఓటర్లను తగ్గించటానికే బీజేపీ ప్రభుత్వం ఆఫ్రికా నుంచి చీతాలను తీసుకొచ్చింది అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే సరికొత్త వాదనను తెరపైకి తెచ్చారు. ఆఫ్రికా నుంచి చీతాలను తీసుకువచ్చిన కునో నేషనల్ పార్క్ కు తీసుకురావటం వెనుక పెద్ద కుట్ర ఉంద
సైన్స్ అండ్ టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందింది. అలాంటి ఈ రోజుల్లోనూ మూఢ నమ్మకాలు, అంధ విశ్వాసాలు రాజ్యమేలుతుండటం బాధాకరం. మంత్రాలకు చింతకాయలు రాలవని తెలిసినా.. ఇంకా కొందరు గుడ్డిగా మంత్రగాళ్లను నమ్ముతున్నారు. ప్రాణాలను పణంగా పెడుతున్నారు.
Uma Bharti: కొంత కాలంగా సొంత పార్టీ అధికారంలో ఉన్న ప్రభుత్వం మీద తీవ్ర యుద్ధం చేస్తోన్న మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ ఫైర్ బ్రాండ్ ఉమా భారతి.. తాజాగా ఒక వింతైన సూచన చేశారు. ఓ మద్యం దుకాణానికి వెళ్లిన ఆమె, ఆ దుకాణం ముందు గోవును కట్టేసి పాలు తాగమ�
రాష్ట్రవ్యాప్తంగా మద్యనిషేధం విధించాలని డిమాండ్ చేస్తూ గతేడాది జనవరి 31 వరకు గడవువు విధించారు. విచిత్రంగా, ఆ గడువు పూర్తైన నాలుగు రోజులకే మద్యాన్ని మరింత అందుబాటులోకి తీసుకువచ్చే విధంగా శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం కొత్త పాలసీని ప్రకటిం