Home » Madhya Pradesh
మధ్యప్రదేశ్ లో మరో దారుణం జరిగింది. 90 ఏళ్ల వృద్ధురాలిపై కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. లిఫ్ట్ ఇస్తానని మభ్య పెట్టి ఆమెపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు.
మధ్యప్రదేశ్ లో మాత్రం కుక్కలను పెంచుకుంటే కూడా పన్ను విధించనున్నారు. ఇకపై ఎవరైనా కుక్కలను పెంచుకుంటే పన్ను విధించనున్నారు. ఈ మేరకు మధ్యప్రదేశ్ లోని సాగర్ మున్సిపల్ కార్పొరేషన్ నిర్ణయం తీసుకుంది.
రాత్రి 11.30 గంటల సమయంలో గుడి గోపుర భాగాన్ని డీకొని విమానం కూలిపోయింది. రాత్రి మంచు ఎక్కువగా ఉండటంతో పైలట్లకు ఆ గుడి పై భాగం కనిపించలేదు. గుడి గోపుర భాగం ఎత్తుగా ఉండటంతో విమానం ఢీకొంది. దీంతో గుడివద్దే విమానం కూలిపోయింది.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సాగర్ జిల్లా కేంద్రంలో బీజేపీ బహిష్కృత నేత మిశ్రీ చంద్రగుప్తాకు చెందిన ఐదు అంతస్థుల హోటల్ను అధికారులు కూల్చివేశారు. నిబంధనలకు విరుద్దంగా భవనాన్ని నిర్మాణం చేపట్టడంతో అధికారులు పేలుడు పదార్థాల సాయంతో ఈ భవనాన్న�
మధ్యప్రదేశ్ లో దారుణం జరిగింది. జై శ్రీరాం అనలేదని ముస్లిం బాలుడిపై ఓ వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. నిందితుడిపై పంధానా పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
ట్రాక్టర్ అదుపుతప్పి, తలకిందులైంది. ఈ ఘటనలో డ్రైవర్ మరణించాడు. అయితే, ట్రాక్టర్ యజమానిపై మృతుడి బంధువులు దాడి చేశారు. ఈ ఘటన మధ్యప్రదేశ్, సింగ్రౌలి జిల్లా, రాంపూర్ గ్రామంలో జరిగింది.
మరికొందరు చెప్పే విషయం వేరేలా ఉంది. బాధితురాలు, నిందితుడు ఇద్దరు స్నేహితులని, అయితే యువతి వేరే ఇంకెవరితోనో మాట్లాడంపై తీవ్ర కోపానికి గురైన యువకుడు, యువతిపై దాడికి పాల్పడ్డట్లు చెబుతున్నారు. వీడియో ప్రకారం.. దెబ్బలకు తాళలేక యువతి మూర్చపోయేం�
సుశీల్కు మద్యం సేవించే అలవాటు ఉంది. గతంలో కూడా పలుసార్లు మద్యం సేవించి, ఉన్నతాధికారుల ఆగ్రహానికి గురయ్యాడు. తాజాగా శుక్రవారం సాయంత్రం బాగా మద్యం తాగిన సుశీల్ మత్తులో విచ్చలవిడిగా ప్రవర్తించాడు.
మధ్యప్రదేశ్ లో దారుణం జరిగింది. ఖంద్వా జిల్లాలో ఓ ఎనిమిదేళ్ల బాలుడిపై అత్యాచారయత్నం జరిగింది. బాలుడి తాత ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
మధ్యప్రదేశ్ లో ఓ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఇంటి ఆవరణలో ఆడుకుంటున్న బాలుడు.. ప్రమాదవశాత్తు బావిలో పడిపోయాడు.