Home » Madhya Pradesh
మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ లో విషాదం నెలకొంది. బస్సు నడుపుతుండగా ఆర్టీసీ డ్రైవర్ కు గుండెపోటు రావడంతో స్టీరింగ్పైనే తుదిశ్వాస విడిచారు. బస్సు అదుపు తప్పి వాహనాలపైకి దూసుకెళ్లడంతో ఓ వృద్ధుడు మృతి చెందారు.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’ 83వ రోజుకు చేరుకుంది. ప్రస్తుతం ఈ యాత్ర మధ్య ప్రదేశ్లోని ఉజ్జైన్లో సాగుతోంది. ఈ యాత్రలో గురువారం బాలీవుడ్ సినీ నటి పాల్గొన్నారు.
గత సెప్టెంబర్లో దేశంలోకి అడుగుపెట్టిన చీతాలు మన వాతావరణానికి అలవాటు పడుతున్నాయి. దీంతో అధికారులు వరుసగా వాటిని అడవిలోకి వదిలేస్తున్నారు. ఇప్పటికే రెండు చీతాల్ని విడిచిపెట్టిన అధికారులు, సోమవారం మరో రెండు చీతాల్ని వదిలేశారు.
Bharat Jodo Yatra: రాహుల్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ భారత్ జోడో యాత్ర మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న బోడెర్లీ గ్రామం నుంచి బుధవారం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోకి ప్రవేశించింది. రాహుల్ గాంధీకి మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నేతలు, పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో తరలివ
మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ ఎమ్మెల్యేపై రేప్ కేసు పెట్టింది అతడి భార్య. తనపై అత్యాచారం చేయడంతోపాటు పలు వేధింపులకు గురి చేశాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది.
ప్రభుత్వ ఆసుపత్రిలోకి ఆవు ప్రవేశించింది. హాయిగా తిరిగింది. అంతేనా.. నాకు అడ్డు చెప్పేదెవరు అనుకుందో ఏమో.. నేరుగా ఆస్పత్రిలోని ఐసీయూ వార్డులోకి కూడా వెళ్లింది.
ప్రియురాలిని రిస్టార్ట్కు తీసుకెళ్లిన ఒక వ్యక్తి ఆమె గొంతు, చేయి కోసి హత్య చేశాడు. తర్వాత ఆ యువతి మృతదేహంతో సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. సోషల్ మీడియా ఖాతాలో అప్లోడ్ చేశాడు.
విషయం తెలిసి అక్కడకు చేరుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే మనోజ్ చావ్లా విషయమేంటని ఆరా తీశారు. యూరియా కోసం గంటల తరబడి వేచి చూస్తున్నా ఎరువులు పంపిణీ చేయడం లేదని రైతులు ఆరోపిస్తూ ఆయనకు ఫిర్యాదు చేశారు. అయితే, అక్కడే ఉన్న అధికారులు మాత్రం ఆన్లైన్ సమ
ఆడబిడ్డను కన్న ప్రతీ తండ్రీకి తన కూతురుకి ఏదోక రోజు పెళ్లి చేయాలనుకుంటాడు. అల్లుడు కూతురుని పువ్వుల్లో పెట్టి చూసుకోకపోయినా కంటతడి పెట్టకుండా చూసుకోవాలనుకుంటాడు. ఇదీ ప్రతీ తండ్రీ ఆశపడేదే. అలా ఓ తండ్రి తన కూతురుకి సాక్షాత్తు శ్రీకృష్ణుడిత�
మద్యం తాగండీ..గుట్కా నమలాలని, థిన్నర్ ను పీల్చండీ అంటూ బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు చేశారు.