Home » Madhya Pradesh
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గునా జిల్లా భన్పుర గ్రామంలో మద్యం డెన్పై పోలీసులు జరిపిన దాడిలో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. అక్కడ చేతిపంపులో నీళ్లకు బదులు నాటుసారా రావటాన్ని పోలీసు బృందాలు గుర్తించి అవాక్కయ్యాయి.
బోరింగ్ పంపు కొడితే బిందెలు..బకెట్ల కొద్దీ మద్యం వెల్లువలా రావటంతో పోలీసులు ఆశ్చర్యపోయారు.
నేటి నుంచి మూడు రోజుల పాటు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గుజరాత్, మధ్య ప్రదేశ్ రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. తొలుత గుజరాత్లో పర్యటించనున్న మోదీ.. దేశంలోని తొలి సౌర విద్యుత్ గ్రామంగా మోధేరాను ప్రకటించనున్నారు.
"ఆదిపురుష్ సినిమాను తీసిన తీరుపై అభ్యంతరాలు ఉన్నాయి. హిందువుల నమ్మకాలు, మనోభావాలను దెబ్బతీసేలా సినిమాను తప్పుడు పద్ధతిలో తీయడం సరికాదు. ఈ సినిమాలో ఉన్న అభ్యంతరకర సీన్లను తీసేయాలని నేను ఆ సినిమా దర్శకుడు ఓం రౌత్ కు లేఖ రాస్తున్నాను. ఒకవేళ వా�
మధ్యప్రదేశ్లోని ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు-ట్రక్కు ఢీకొని నలుగురు వ్యక్తులు మృతి చెందారు. హర్దా నుంచి కాన్పూర్ వెళ్తుండగా బెర్ఖెడి సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. హర్దాకు చెందిన శుక్లా కుటుంబం అష్
నవరాత్రి ఉత్సవాల సందర్భంగా కంకర్ అనే గ్రామంలో దళితులు దుర్గా మాత మండపాన్ని ఏర్పాటు చేసి పూజలు చేస్తున్నారు. అయితే దళితులు దేవతామూర్తిని ప్రతిష్టించడం ఏంటని అదే గ్రామంలోని ఆధిపత్య వర్గాలకు చెందిన కొంత మంది వారిపై దాడికి దిగారు. ఇద్దరి మధ్య
‘స్వచ్ఛ సర్వేక్షణ్ 2022 అవార్డుల జాబితా’ను కేంద్రం శనివారం విడుదల చేసింది. పెద్ద నగరాల జాబితాలో ఇండోర్ అతి శుభ్రమైన నగరంగా మొదటి స్థానంలో నిలిచింది. అతి శుభ్రమైన రాష్ట్రంగా మధ్యప్రదేశ్ నిలిచింది.
ఆఫ్రికా ఖండంలోని నమీబియా దేశం నుంచి భారత్ కు తీసుకొచ్చిన చీతాలకు కుక్కలు రక్షణ ఇవ్వనున్నాయి.దీని కోసం జర్మన్ షెఫర్డ్ జీతి శునకాలకు డాగ్ స్వాడ్ ట్రైనింగ్ ఇస్తోంది.
మధ్యప్రదేశ్ లోని రాహత్ గఢ్లో ఓ స్కూలు బస్సు ప్రమాదానికి గురైంది. ఇందులో ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. మరో ఇద్దరు చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. సాగర్ కలెక్టర్ దీపక్ ఆర్య మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం... ఇవాళ ఉదయం 40 మంది విద్యార్థులు వారి
దేశంలోనే తొలిసారిగా విద్యుత్ పంపిణీ వ్యవస్థలో డ్రోన్లను వినియోగించబోతున్నారు. హై వోల్టేజ్ టవర్ల పర్యవేక్షణ కోసం డ్రోన్లను వినియోగించేందుకు సిద్ధమైంది మధ్యప్రదేశ్ విద్యుత్ శాఖ. ఈ డ్రోన్లతో టవర్లు, కేబుళ్లను నిరంతరం పరిశీలిస్తారు.