Home » Madhya Pradesh
మధ్య ప్రదేశ్ రాష్ట్రం షాజాపూర్ గ్రామంలోని పాఠశాలలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. విద్యార్థి బ్యాగులోకి పాము దూరింది. బ్యాగు అటూఇటూ కదులుతుండటంతో విద్యార్థులు భయంతో పరుగులు తీశారు. ఉపాధ్యాయుడికి సమాచారం ఇవ్వడంతో అతను వచ్చి బ్యాగులోని పామున�
మన దేశంలోకి చీతాల్ని తీసుకొచ్చి వారం రోజులు పూర్తయ్యాయి. అయితే, ఇప్పుడు చీతాలు ఎలా ఉన్నాయి? ఏం తింటున్నాయి? వాటిని ఎవరు పర్యవేక్షిస్తున్నారు? ఇంతకీ వాటిని అడవిలోకి వదిలిపెడతారా?
ఎందుకలా జరిగిందని సీఎం ప్రశ్నించగా.. సదరు అధికారి సంతృప్తికరమైన సమాధానం ఇవ్వలేదు. దీంతో సభా వేదిక నుంచే ఆ అధికారిని సస్పెండ్ చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చౌహాన్ ప్రకటించారు. సస్పెండ్ అయిన ఆ అధికారి పేరు తికారాం అహిర్వార్. దిండోరి జిల్లా డీఎస్�
ఈ వీడియోపై నెటిజెన్లు భిన్నమైన రీతిలో స్పందిస్తున్నారు. బీజేపీ అనుకూలురు ఎంపీ చేసిన పనిపై ప్రశంసలు కురిపిస్తుండగా.. బీజేపీ వ్యతిరేకులు ఎంపీ మరీ దిగజారి ప్రవర్తించారని, చేతులతో శుభ్రం చేయడమేంటని మండిపడుతున్నారు. మరి కొంత మంది నెటిజెన్లు.. ఆ�
మధ్యప్రదేశ్లోని పన్నా జిల్లాకు చెందిన కొందరు వ్యక్తులు రాత్రికి రాత్రే లక్షాధికారులుగా మారిపోయారు. లీజుకు తీసుకున్న గనిలో వారికి విలువైన 3.21 క్యారెట్ల వజ్రం దొరికింది. దీంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయింది.
మధ్యప్రదేశ్లో ఎక్సైజ్ అధికారులు అక్రమ మద్యంపై కొరడా ఝుళిపించారు. లక్షకుపైగా బీర్ బాటిళ్లు, ఇతర మద్యం సీసాలను బుల్డోజర్తో ధ్వంసం చేశారు. ఈ మద్యం విలువ రూ.1.5 కోట్లు ఉంటుందని అంచనా.
Cheetahs Releases: దాదాపు 74ఏళ్ల తరువాత మళ్లీ భారత్లో చీతాలు (చిరుత పులుల్లో ఒక రకం) అడుగుపెట్టాయి. నమీబియాలోని విండ్హక్ నుంచి ప్రత్యేక విమానంలో చీతాలను మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని కునో నేషనల్ పార్కుకు శనివారం తరలించారు. ప్రధాని నరేంద్ర మోదీ తన పుట్టిన�
వరుస హత్యలతో సంచలనం సృష్టించిన సీరియల్ కిల్లర్ను చూసి తోటి ఖైదీలు భయాందోళనకు గురవుతున్నారు. దీంతో జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఈ సీరియల్ కిల్లర్ విషయంలో అధికారులు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందుకే ఒంటరిగా సెల్లో ఉంచారు.
మధ్యప్రదేశ్లో ఒక జంటపై ఎలుగుబంటి దాడి చేసి చంపేసింది. అంతేకాదు... వారి శరీరంలోని చాలా భాగాల్ని తినేసింది. ఘటనపై సమాచారం అందుకున్న అటవీ శాఖాధికారులు అక్కడికి చేరుకుని ఎలుగుబంటిని పట్టుకునేందుకు ప్రయత్నించారు.
రాహుల్ జోడో అంటుంటే.. కాంగ్రెస్ ఉనికే లేకుండా చేయటానికి బీజేపీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు పార్టీ చోడో అంటూ ఆఫర్లు ఇస్తోంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీజేపీలోకి లాగేస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో బీజేపీ వేసే పద్మవ్యూహాన్ని దాటుచుకుని కాంగ్రెస�