Home » Madhya Pradesh
చీతాల వేట మొదలైంది. గత సెప్టెంబర్లో దేశంలోకి అడుగుపెట్టిన చీతాలు ఇప్పుడు తొలిసారిగా తమ వేట పూర్తి చేశాయి. ఆదివారం రాత్రి ఒక జింకను వేటాడినట్లు అధికారులు తెలిపారు.
మధ్యప్రదేశ్లోని శాజాపూర్ జిల్లాలో దారుణం జరిగింది. బడి నుంచి ఓ దళిత బాలిక బహిష్కరణకు గురైంది. సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసిన తన వదినకు బాలిక తల్లిదండ్రులు, అక్కడ నివసించే వారు ఓటు వేయలేదనే కోపంతో బాలికను స్కూల్ డైరెక్టర్ పాఠశాల నుంచి బహి�
నాగు పాము పేరు వినగానే శరీరమంతా వణికిపోతోంది. నాగుపామును చూస్తే భయంతో పరుగలు పెడతారు. అలాంటిది ఓ నాగుపాము ఏకంగా యువకుడి దుప్పట్లోనే దూరింది. రాత్రంతా అతనితో పాటు నిద్రించింది. తెల్లారిన తర్వాత దుప్పట్లో దాక్కున్న పామును చూసిన యువ
MyGov పోర్టల్లో సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 31 వరకు పేర్ల స్వీకరణ ప్రక్రియ సాగింది. పోర్టల్ లో నమోదు చేయబడిన డేటా ప్రకారం.. దేశ వ్యాప్తంగా 11,565 మంది తమకు తోచిన పేర్లను సూచించారు. అదే సమయంలో చిరుత ప్రాజెక్టు కోసం 18వేల 221 మంది పేర్లను సూచించారు.
రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్కే పాఠక్ మాట్లాడుతూ ‘‘ఇది చాలా బాధాకరమైన సంఘటన. భవిష్యత్తులో ఇది పునరావృతం కాకూడదు. వాగ్వాదం తర్వాత ఐఎంఏ సభ్యులంతా ఒక చోట కూర్చొని ఏదైనా పొరపాటు జరిగితే క్షమించని చర్చించుకున్నారు. దీనిపై కమిటీ వేసి విచారణ జ�
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించిందవి. రేవా జిల్లాలోని సుహాగి హిల్స్ సమీపంలో ఓ ట్రక్కును బస్సు వెనుక నుంచి ఢీ కొట్టింది. ఈ ఘటనలో 14 మంది కూలీలులు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 40 మంది తీవ్రంగా గాయపడ్డారు.
కేవలం టవల్,అండర్ వేర్ మాత్రమే ధరించి కాలేజీకి వచ్చే యువకుడు జంగిల్ బుక్ లో మోగ్లీని తలపిస్తున్నాడు. తనకు ఇష్టమైన చెడ్డీ, తువ్వాలు కాకుండా ప్యాంటు షర్టు వేసుకోవాల్సి వస్తుందని చదువే మానేద్దామనుకున్న్ ఈ రియల్ మోగ్లీ సోషల్ మీడియా స్టార్ అయిప�
మా అమ్మ నన్ను కొట్టింది, ఆమెను అరెస్ట్ చేసి జైల్లో పెట్టండి అంటూ.. మూడేళ్ల బుడ్డోడు పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసిన ఘటన గుర్తుంది కదూ.
సెల్ఫోన్ కొట్టేశాడన్న అనుమానంతో ఓ బాలుడి (8) కుడి చేతిని పట్టుకుని బావిలోకి వేలాడదీస్తూ అందులో పడేస్తానని బెదిరించాడు ఓ వ్యక్తి. ఇందుకు సంబంధించిన దృశ్యాలను 14 ఏళ్ల ఓ బాలుడు స్మార్ట్ ఫోనులో తీసి, ఆ వీడియోను బాధిత బాలుడి తల్లిదండ్రులకు చూపించ
గూగుల్ సంస్థలో మేనేజర్గా పనిచేస్తున్న ఒక వ్యక్తిని డబ్బు కోసం కిడ్నాప్ చేసిందో కుటుంబం. అమ్మాయిని ఎరగా వేసి, భోపాల్ రప్పించి, బలవంతంగా పెళ్లి చేశారు. తర్వాత డబ్బు డిమాండ్ చేశారు.