Home » Madhya Pradesh
అతనో యాచకుడు. జనాలు ఎక్కడ ఎక్కువమంది ఉంటే అక్కడికెళ్లి భిక్షాటన చేస్తుంటాడు. కానీ అతనిలో ఉన్న టాలెంట్ గురించి తెలిస్తే మాత్రం షాక్ అవ్వాల్సిందే. అతనిని టైమ్ ఎంతైంది అని అడిగితే ప్రకృతి గడియారం చూసి టక్కున చెప్పేస్తాడు.ఆ ప్రకృతి గడియారం అతన�
రన్నింగ్ ట్రైన్ ఎక్కేందుకు ప్రయత్నించిన ఓ ప్రయాణికుడు కాలు జారి పడిపోయాడు. రైలుకి, ప్లాట్ ఫామ్ కి మధ్యలో ఇరుక్కున్నాడు. ఇది గమనించిన ఆర్పీఎఫ్ జవాన్ వెంటనే స్పందించాడు. పరుగు పరుగున అక్కడికి చేరుకున్నాడు. ఆ ప్రయాణికుడిని రక్షించాడు.
మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. చలాన్ చెల్లించాలన్న ట్రాఫిక్ పోలీస్ ను కారుతో ఢీకొట్టి 4 కిమీ ఈడ్చుకెళ్లాడు. ఫోన్ మాట్లాడుతూ కారు నడుపుతున్న వ్యక్తిని సిగ్నల్ వద్ద ట్రాఫిక్ పోలీసు ఆపారు.
పోకిరి మూవీలోలాగా అండర్ కవర్ ఆపరేషన్ చేసింది ఒక మహిళా కానిస్టేబుల్. అయితే, మాఫియా కోసం కాదు. ర్యాగింగ్ ఆట కట్టించేందుకు కాలేజీలో చేరింది. విద్యార్థిలా నమ్మించింది. ర్యాగింగ్ గురించిన అన్ని వివరాలు సేకరించింది.
నాలుగు రోజుల క్రితం ప్రమాదవశాత్తు బోరుబావిలో పడ్డ తన్మయ్ సాహు అనే ఎనిమిదేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్, బెతుల్ జిల్లా, మాండ్వి అనే గ్రామంలో జరిగింది. నాలుగు రోజులపాటు అధికారులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.
మధ్యప్రదేశ్ లో 8 ఏళ్ల బాలుడు ప్రమాదవశాత్తు బోరుబావిలో పడిపోయాడు. బాలుడిని క్షేమంగా బయటకు తీసేందుకు పోలీసులు, రెవెన్యూ సిబ్బంది తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు.
మధ్య ప్రదేశ్లో ‘లవ్ జిహాద్’కు వ్యతిరేకంగా కొత్త చట్టం తీసుకొస్తామని ప్రకటించారు ఆ రాష్ట్ర సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్. ఇటీవల శ్రద్ధా వాకర్ హత్య నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
దేవాలయంలో డాన్స్ చేయకూడదనే సంగతి తెలిసిందే. అయినప్పటికీ కొందరు దేవాలయాల్లో అనవసర వీడియోలు తీసుకుంటూ విమర్శల పాలవుతున్నారు. తాజాగా ఇద్దరు మహిళలు ఉద్యోగం పోగొట్టుకున్నారు.
మధ్యప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం చెందారు. రోడ్డు పక్కన బస్సు కోసం ఎదురుచూస్తున్న వారిపైకి ట్రక్కు దూసుకెళ్లింది. దీంతో ఆరుగురు మృతి చెందారు. మరో పది మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన రత్లాం జిల్లాలో చోట�
రాజేష్ మెహానీ అనే వ్యక్తి మెడికల్ షాపు నిర్వాహకుడు అతడు సాయి భక్తుడు. ప్రతీ గురువారం దగ్గరలోని సాయి ఆలయానికి వెళ్లి ప్రార్థనలు చేసేవాడు. ఎప్పటిలాగానే గుడికి వెళ్లాడు. ప్రార్థనల అనంతరం దేవుణ్ని దర్శించుకునేందుకు వెళ్లి ఆయన పాదాలపై తలపెట్ట�