Home » Madyapradesh
మధ్యప్రదేశ్ లోని బార్వానీ జిల్లా మండ్వాడా సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆదివారం (నవంబర్ 17)న జరిగిన ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు కుటుంబ సభ్యులు చనిపోయారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఖర్గోన్ జిల్లాలోని కాస్రావాడ్ క�
మధ్యప్రదేశ్ లోని తేజాజీ నగరంలో రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. మరో ఐగురుగురికి తీవ్రంగా గాయాలయ్యాయి. తేజాజీ నంగర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని రలమండల్ సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో నాలుగేళ్ల చిన్నారితో సహా ఆరుగురు మ
పండుగ అంటే కొత్త బట్టలేసుకుని మనమే పది రకాల పిండి వంటలు చేసుకుని తినటం కాదని నిరూపించారు మధ్యప్రదేశ్ మంత్రి జీతూ పట్వారీ. దీపావళి పండుగ సందర్భంగా పేద పిల్లకు గ్రాండ్ గా పార్టీ ఇచ్చారు. ఆ పార్టీ ఏదో ఓ టెంట్ వేసి నాలుగు రకాల వంటకాలు చేసే పెట్
పండుగ ఏదైనా పిండి వంటలు అనేది సర్వ సాధారణం. ముఖ్యంగా దీపావళి పండుగ అంటే చక్కగా కొత్త బట్టలు కట్టుకుని దీపం పెట్టుకుని.. లక్ష్మీదేవికి పూజ చేసుకుని తరువాత ఓ స్వీటు నోట్లో వేసుకుని టపాసులు కాల్చుకోవటం మన సంప్రదాయంగా వస్తోంది. ప్రస్తుతం ట్రెండ
మధ్యప్రదేశ్ లో దారుణం జరిగింది. రోడ్డు పక్కన మూత్ర విజర్జన చేస్తున్నారనే కారణంతో ఇద్దరు చిన్నారులపై కర్రలతో దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. ఈ ఘటన బుధవారం (సెప్టెంబర్ 25)న ఉదయం 6.30 గంటల చోటుచేసుకుంది. ఈ కేసులో పోలీసుల
మనిషికి అహంకారం పెరిగితే అరేయ్..వాడికి కొమ్ములొచ్చాయిరా..అంటాం.కానీ నిజంగా కొమ్ములని కాదు వారు ప్రవర్తించే తీరును బట్టి అలా అంటుంటాం. కానీ ఓ వ్యక్తిని నిజంగానే తలపై కొమ్ము మొలిచింది. అది అహంకారంతో వచ్చింది కాదు..ఆరోగ్య సమస్య వల్ల వచ్చిది. &nb
ఇద్దరు మైనర్ అమ్మాయిల ఆత్మహత్య మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కలకలం రేపుతుంది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని చిత్రకూట్ జిల్లా మావ్ తెహ్సిల్ మండలంలోని కటయ్య కాదర్ గ్రామంకు దగ్గరలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రాధమిక విచారణ అనంతరం చిత్రకూట్ సబ్ సూపరినెంట
మధ్యప్రదేశాలో బీజేపీ ఆపరేషన్ లోటస్ ప్రారంభినట్లు తెలుస్తోంది. కర్నాటక తరహాలోనే మధ్యప్రదేశ్లో కూడా త్వరలో బీజేపీ ఆపరేషన్ లోటస్ ప్రారంభిస్తుందని ఇటీవల కర్ణాటక కాంగ్రెస్ నాయకులు ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలకు మరింత బలం చేకూర్చేలా
కొత్త కొత్త నిర్ణయాలతో మధ్యప్రదేశ్ లోని కాంగ్రెస్ ప్రభుత్వం దేశం దృష్టిని ఆకర్షిస్తోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలులో భాగంగా కమల్ నాథ్ ప్రభుత్వం రాష్ట్రంలోని అందరు పోలీసులకి వీక్లీ ఆఫ్(వారంలో ఒక రోజు సెలవు) మంజూరు చేసింది.