Home » Madyapradesh
సాంకేతిక లోపంతో పట్టాలపై ఆగిపోయిన రైలును కట్టపడి ముందుకు తోశారు కూలీలు.. కాగా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సూచన ప్రకారం కరోనా సోకిన వ్యక్తి 14 రోజులు హోమ్ ఐసోలేషన్ లో ఉండాలి. ఈ సమాయంలో వారిని ఎవరు కలవకూడదు. కలిస్తే వారికి కూడా కరోనా సోకే అవకాశం ఉంటుంది.
కరోనా వ్యాక్సిన్ తీసుకోడానికి భయపడి చెట్టెక్కాడు ఓ వ్యక్తి.. గ్రామంలో కరోనా వ్యాక్సినేషన్ క్యాంపు నిర్వహిస్తున్నారు. గ్రామస్తులంతా కరోనా వ్యాక్సిన్ తీసుకునేందుకు వచ్చారు. ఇదే సమయంలో గ్రామానికి చెందిన ఓ వ్యక్తి భయంతో వ్యాక్సినేషన్ కేంద్ర
రెండవ సంతానంగా కొడుకు పుట్టలేదని భార్యని, ఇద్దరు ఆడపిల్లలని బావిలో తోసాడు భర్త.. భార్య, చిన్నకూతురు ప్రాణాలతో బయటపడగా పెద్ద కూతురు మృతి చెందింది.
పెట్రోల్, డీజిల్ ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఆదివారం పెట్రోల్ పై 27 పైసలు పెరిగింది. దీంతో పలు రాష్ట్రాల్లో పెట్రోల్ ధర రూ.100 మార్క్ దాటింది.
కరోనా మహమ్మారి విజృభిస్తున్న వేళ.. దానికి సంబందించిన ఎన్నో వీడియోలు బయటకు వస్తున్నాయి.. వీటిలో కొన్ని వీడియోలు మనుషులను కలచివేస్తుంటే మరికొన్ని మాత్రం నవ్వు తెప్పిస్తున్నాయి.
దేశవ్యాప్తంగా కమలాలు విరబూస్తున్నాయి. బీహార్ లో ఎన్డీయూ కూటమి విజయం దిశగా దూసుకుపోతోంది. ఎన్డీయే కూటమిలోని జేడీ(యూ) కంటే బీజేపీకే ఎక్కువ సీట్లు వస్తున్నాయి. తెలంగాణలో జరిగిన దుబ్బాక ఉప ఎన్నికల్లో కూడా కమలం జోరు కొనసాగుతోంది. ఇక మధ్యప్రదేశ్
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అరుదైన కప్పలు కనిపించాయి. మధ్యప్రదేశ్లోని నర్సింగ్పూర్ జిల్లాలో ఒక చెరువులో వందలాది అరుదైన జాతి పసుపు కప్పలు కనిపిస్తున్నాయి. ఈ పసుపు కప్పలను చూసి, రైతులు తొలుత విషపూరితంగా అంచనా వేశారు. ఇంత పెద్ద సంఖ్యలో ముదురు ప�
మధ్యప్రదేశ్ జబల్పూర్ జిల్లాలో దారుణం జరిగింది. 17 ఏళ్ల యువతిపై సెప్టెంబర్లో 19 ఏళ్ల యువకుడు శివకుమార్ అత్యాచారానికి యత్నించాడు.బాధితురాలి కుటుంబ సభ్యులు అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా..విచారణ జరిపిన పోలీసులు యువకుడిని అరెస్ట్ చేయటం..కే
టిక్ టాక్ పిచ్చి పీక్ లెవెల్ కు వెళ్లిపోతోంది. దీంతో ప్రాణాలో పోగొట్టుకుంటున్న ఘటనలు..కుటుంబాల్లో టిక్ టాక్ వీడియోలు చిచ్చు పెడుతన్నాయి. పచ్చని కాపురాలుకూలిపోతున్నాయి. అయినా ఈ టిక్ టాక్ పిచ్చి మాత్రం తగ్గటంలేదు. ఈ క్రమంలో ఇద్దరు యువకులు ఓ చ�