Home » Magunta Srinivasulu Reddy
లిక్కర్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని ప్రధాని ఎలా కలుస్తారు? మాగుంట టీడీపీ తరపున ఎంపీగా పోటీ చేస్తున్నారు.. మోదీ ఫొటో పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారు.
Delhi Liquor Scam : లిక్కర్ స్కాంలో ఈడీ నమోదు చేసిన కేసులో రాఘవ అరెస్ట్ అయ్యారు. ఇప్పటికే ప్రత్యేక కోర్టులో దాఖలు చేసిన చార్జిషీటులో రాఘవ, మాగుంట శ్రీనివాస్ రెడ్డిపై తీవ్ర అభియోగాలు మోపింది ఈడీ.
గుంటూరు మిర్చి ఘాటు వైసీపీలోనూ కనిపిస్తోంది. ఎన్నికలకు ముందు కలిసి పనిచేసిన నేతలంతా ఇప్పుడు నేనంటే నేనే గొప్పంటూ ఆధిపత్య పోరులో బిజీ అయిపోయారు.
టీడీపీ సీనియర్ నాయకుడు,ఒంగోలు మాజీ ఎంపీ మాగుంట శ్రీనువాసులు రెడ్డి శనివారం(మార్చి-16,2019) వైసీపీలో చేశారు.వైసీపీ అధినేత జగన్ మాగుంటకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మాగుంట వెంట చీరాల ఎమ్మెల్యే ఆమంచి కూడా ఉన్నారు. 2014 ఎన్నికల సమయంలో
ప్రకాశం జిల్లా రాజకీయాలు కలకలం రేపుతున్నాయి. నిన్నటికి నిన్న చీరాల ఎమ్మెల్యే ఆమంచి పార్టీ వీడితే.. ఇప్పుడు మాజీ ఎంపీ, ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులరెడ్డి కూడా షాక్ ఇస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావటానికి రంగం సిద్ధం చేసుక�