-
Home » Maha Kumbh
Maha Kumbh
Boatman Pintu Mahara : మహాకుంభ్ లో రూ.30 కోట్లు సంపాదించింది ఇదిగో ఈ ఫ్యామిలీనే..
ఈ ప్రాజెక్ట్ కు నిధులు సమకూర్చడానికి ఎన్నో ఇబ్బందులు పడినట్లు తెలిపారు.
వ్యాపారం @ రూ.3లక్షల కోట్లు..! కుంభమేళాలో రికార్డులు బద్దలు..
కుంభమేళాలో వ్యాపారాలు జరిగిన తీరు ఆశ్చర్యం కలిగించక మానదు.
ఓరి దుర్మార్గుల్లారా.. కుంభమేళాలో మహిళల వీడియోలు ఏంట్రా..! యూపీ పోలీసులు ఏం చేశారంటే..?
ప్రయాగ్ రాజ్ లోని మహాకుంభ మేళాలో మహిళా భక్తులు స్నానం చేస్తున్న అభ్యంతరకరమైన వీడియోలను పోస్టు చేసినందుకు ఉత్తరప్రదేశ్ పోలీసులు రెండు సోషల్ మీడియా ఖాతాలపై కేసు నమోదు చేశారు.
మహిళలకు ఫ్రీ రైల్... టికెట్ అక్కర్లేదు.. మోదీ చెప్పారు.. ఈ మహిళలు చెప్పింది విని రైల్వే మేనేజర్ కే మైండ్ బ్లాంక్
మీరంతా అక్కడ ఏం చేస్తున్నారు అని అధికారి వారిని అడిగారు. ప్రయాగ్ రాజ్ వెళ్లే రైలు ఎక్కేందుకు తామంతా వేచి చూస్తున్నామని వారు చెప్పారు.
మహాకుంభమేళాలో తొక్కిసలాట.. పలువురు భక్తులు మృతి..
మహాకుంభమేళాలో తొక్కిసలాట ఘటన చోటు చేసుకుంది. కుంభమేళాలో జరిగే మౌని అమావాస్య రెండో పుణ్యస్నానోత్సవానికి దేశం నలుమూలల నుంచి ప్రజలు ప్రయాగ్ రాజ్ వద్దకు భారీగా తరలివచ్చారు. ఈ క్రమంలో బుధవారం తెల్లవారు జామున సంగమం వద్ద తొక్కిసలాట చోటు చేసుకుం�
మహాకుంభమేళాలో తొక్కిసలాట.. పలువురు భక్తులు మృతి.. సీఎం యోగికి ప్రధాని మోదీ ఫోన్
కుంభమేళాలో జరిగే మౌని అమావాస్య రెండో పుణ్యస్నానోత్సవానికి దేశం నలుమూలల నుంచి ప్రజలు ప్రయాగ్ రాజ్ వద్దకు భారీగా తరలివచ్చారు.
కుంభమేళాకు భారీగా విదేశీ భక్తులు..
ప్రపంచం నలుమూలల నుంచి ప్రయాగ్రాజ్ కుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు.
ఆధ్యాత్మిక జాతర మహాకుంభమేళాకు సర్వం సిద్ధం.. 45కోట్ల మంది భక్తులు వచ్చే అవకాశం..!
కోట్లాది మంది భక్తులు హాజరయ్యే మహా కుంభమేళా కోసం యూపీ ప్రభుత్వం పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టింది.