Home » Mahaboobnagar
K Annamalai: అరుణ కోసం ప్రధానమంత్రి మోదీ ఇక్కడికి వచ్చి ప్రచారం చేశారని గుర్తుచేశారు.
బీజేపీ, కాంగ్రెస్పై తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇప్పుడు అదే రేవంత్ రెడ్డి దావోస్ సాక్షిగా అదానీతో అలయ్ బలయ్ చేసుకుంటున్నారని కేటీఆర్ అన్నారు. ఇటువంటి రాజకీయాలను..
నిరుద్యోగుల ప్రతినిధిగా ఎన్నికల బరిలోకి దిగిన బర్రెలక్క అలియాస్ శిరీషా ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఎన్ని డిగ్రీలు చదివినా ప్రభుత్వ ఉద్యోగాలు రావడం లేదని అందుకే బర్లు కాసుకుంటున్నానని తీసిన వీడియోతో నిరుద్యోగి శిరీషా తెలంగాణ వార్తల్లోక�
మహబూబ్నగర్ జిల్లాలో ప్రభుత్వ టీచర్ దారుణ హత్య సంచలనం రేపిన సంగతి తెలిసిందే. తొలుత కారుతో ఢీకొట్టి, ఆపై కత్తితో మెడకోసి దారుణంగా చంపేశారు. ఈ మర్డర్ వెనుక మిస్టరీ వీడింది. ఆర్థిక లావాదేవీలే హత్యకు కారణం అని పోలీసులు తేల్చారు. తాను అప్పుగా ఇచ్�
led bulb removed lungs : ఎల్ఈడీ బల్బు (LED Bulb)తో ఆడుకుంటూ..ప్రమాదవశాత్తు దానిని మింగేశాడు 9 ఏళ్ల బాలుడు. దానిని బయటకు తీయలేక తీవ్ర అవస్థలు పడ్డాడు. దగ్గుతో అల్లాడిపోయాడు. చివరకు కుటుంబసభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లగా..నోటి నుంచే బల్బును బయటకు తీశారు. కేవలం పది నిమ
వాళ్లిద్దరి మతాలు వేరు… అయినా ప్రేమించుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు.. ఒకే డిపార్డ్ మెంట్ లో పని చేస్తున్నారు. ఆదర్శంగా ప్రేమ వివాహం చేసుకున్నారు. వారి అన్యోన్య దాంపత్యానికి గుర్తుగా ఓ పాప పుట్టింది. సాఫీగా సాగుతున్న వారి జీవితంలో కలతలు మొ
కర్నూలు జిల్లాకు చెందిన ప్రముఖ డాక్టర్ (76) నిన్న(ఏప్రిల్ 15,2020) మృతి చెందాడు. వైద్యుడికి కరోనా వైరస్ ఉన్నట్లు చనిపోయిన తరువాత పరీక్షల్లో నిర్ధారణ అయింది. దీంతో
అసలే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు దగ్గరగా ఉన్న నియోజకవర్గం. అంతేనా.. భాగ్యనగరానికి కూత వేటు దూరం.. ఇక్కడ రాజకీయాలు కూడా ఎప్పుడూ హాట్ టాపిక్గానే
నేరాలు – ఘోరాల్లో అతిపెద్ద సంచలనం. కొద్ది రోజుల్లో 2019 ముగుస్తుందని అనగా..ఓ సీరియల్ కిల్లర్ పట్టుబడ్డాడు. నేరాలను అరికట్టడానికి ప్రయత్నించే పోలీసులు ఇతని నేర చరిత్ర తెలుసుకుని షాక్ తిన్నారు. ఇంతమందిని హత్య చేశాడా ? అని ఆశ్చర్యపోతున్నారు. ఒక్