Home » Mahabubabad
deekshith reddy kidnap murder case: మహబూబాబాద్ 9ఏళ్ల చిన్నారి దీక్షిత్ కిడ్నాప్, హత్య కేసులో పోలీసులు నిందితుడు మంద సాగర్ ను అరెస్ట్ చేశారు. నిందితుడు మంద సాగర్ ను శుక్రవారం(అక్టోబర్ 23,2020) పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. కిడ్నాప్, హత్య కేసు వివరాలను ఎస్పీ కోటి�
Mahabubabad Dixit Murder : మహబూబాబాద్లో దీక్షిత్ కిడ్నాప్.. ఆపై హత్య కేసులో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కొత్త కోణాలు బయటపడుతున్నాయి. కీలక నిందితుడు మంద సాగర్కు సహకరించిన నలుగురిని గుర్తించారు. నలుగురి పాత్రపై ఆధారాలు సేకరించే పనిలో ఉన్నార�
Dixit murder case: Manda Sagar used dingtalk app : దీక్షిత్ కిడ్నాప్ కేసు రిమాండ్ రిపోర్ట్లో ఆసక్తికర విషయాలు చేర్చారు పోలీసులు. నిందితుడు మంద సాగర్ ఏడాదికాలంగా డింగ్ టాక్ వాయిస్ అనే యాప్ వాడుతున్నట్టు పోలీసులు గుర్తించారు. అదే యాప్తో దీక్షిత్ పేరెంట్స్కి కాల్ చేస�
deekshith: మహబూబాబాద్లో 9ఏళ్ల బాలుడు దీక్షిత్ కిడ్నాప్ కథ విషాదాంతంగా ముగిసింది. ముద్దులొలికే పసివాడిని కిడ్నాప్ చేసిన మంద సాగర్(23) అనే యువకుడు గొంతు నులిమి దారుణంగా చంపేశాడు. ఏదో ఆశించి.. ఇంకేదో జరుగుతుందని భావించి.. అమాయక చిన్నారిని నిర్దాక్షిణ్�
deekshith dead body : కిడ్నాపర్ చేతిలో దారుణ హత్యకు గురైన 9ఏళ్ల బాలుడు దీక్షిత్ రెడ్డి మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి అయ్యింది. దీక్షిత్ డెడ్ బాడీని పోలీసులు తల్లిదండ్రులకు అప్పగించారు. శనిగపురంలో దీక్షిత్ అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. మహబూబాబాద్
Deekshit Reddy:మహబూబాబాద్ లో 9 ఏళ్ల దీక్షిత్ రెడ్డి కిడ్నాప్ విషాదంగా ముగియడం పట్ల ఎస్పీ కోటిరెడ్డి దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. దొరికిపోతాననే భయంతో నిందితుడు హత్య చేశాడని, ఈ ఘటనలో ఒక్కడే నిందితుడిన తేల్చామని ఎస్పీ వెల్లడించారు. మొదట డబ్బు డిమాండ్ చే�
Kidnappers Killed Deekshit Reddy | Mahabubabad: మహబూబాబాద్ కిడ్నాప్ విషాదంగా ముగిసింది. 9 ఏళ్ల బాలుడు దీక్షిత్ రెడ్డిని చంపేశారు. అడిగినంత డబ్బు ఇస్తామని దీక్షిత్ తల్లిదండ్రులు ఎంత బతిమాలుకున్నా కిడ్నాపర్లు కనికరించలేదు. ఎక్కడ తాము దొరికిపోతామోనన్న భయంతో అమాయక చిన్నా�
Mahabubabad kidnapping tragedy: Dixit killed : మహబూబాబాద్ కిడ్నాప్ చివరకు విషాదంగా ముగిసింది. 9 ఏళ్ల బాలుడు దీక్షిత్ రెడ్డిని చంపేశారు. అడిగినంత డబ్బు ఇస్తామని దీక్షిత్ తల్లిదండ్రులు ఎంత బతిమాలుకున్నా కిడ్నాపర్లు కనికరించలేదు. ఎక్కడ తాము దొరికిపోతామోనన్న భయంతో అమాయక �
మహబూబాబాద్ లో తొమ్మిదేళ్ల బాలుడు దీక్షిత్ కిడ్నాప్ కథ సుఖాంతం అయ్యింది. అతడిని క్షేమంగా ఇంటికి తీసుకొచ్చారు పోలీసులు. ప్రధాన సూత్రధారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 2020, అక్
deekshith kidnapper: మహబూబాబాద్ లో తొమ్మిదేళ్ల బాలుడు దీక్షిత్ కిడ్నాప్ కేసులో మిస్టరీ కొనసాగుతోంది. బాబు ఇంకా కిడ్నాపర్ల చెరలోనే ఉన్నాడు. కాగా, దీక్షిత్ తల్లికి మరోసారి కిడ్నాపర్ ఫోన్ చేశాడు. బుధవారం(అక్టోబర్ 21,2020) ఉదయం 10 గంటల 40 నిమిషాలకు కిడ్నాపర్ ఫోన్ చే