Home » Mahabubabad
deekshith reddy kidnap murder case: పసివాడని కూడా చూడకుండా క్రూరంగా చంపేశాడు. ముక్కుపచ్చలారని పసివాడిని డబ్బు వ్యామోహంలో హత్య చేశాడు. తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించిన మహబూబాబాద్ జిల్లాకు చెందిన దీక్షిత్ రెడ్డి(9) కిడ్నాప్, హత్య కేసులో.. కీలక విషయాల�
deekshith reddy kidnap murder case: మహబూబాబాద్ 9ఏళ్ల చిన్నారి దీక్షిత్ కిడ్నాప్, హత్య కేసులో పోలీసులు నిందితుడు మంద సాగర్ ను అరెస్ట్ చేశారు. నిందితుడు మంద సాగర్ ను శుక్రవారం(అక్టోబర్ 23,2020) పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. కిడ్నాప్, హత్య కేసు వివరాలను ఎస్పీ కోటి�
Mahabubabad Dixit Murder : మహబూబాబాద్లో దీక్షిత్ కిడ్నాప్.. ఆపై హత్య కేసులో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కొత్త కోణాలు బయటపడుతున్నాయి. కీలక నిందితుడు మంద సాగర్కు సహకరించిన నలుగురిని గుర్తించారు. నలుగురి పాత్రపై ఆధారాలు సేకరించే పనిలో ఉన్నార�
Dixit murder case: Manda Sagar used dingtalk app : దీక్షిత్ కిడ్నాప్ కేసు రిమాండ్ రిపోర్ట్లో ఆసక్తికర విషయాలు చేర్చారు పోలీసులు. నిందితుడు మంద సాగర్ ఏడాదికాలంగా డింగ్ టాక్ వాయిస్ అనే యాప్ వాడుతున్నట్టు పోలీసులు గుర్తించారు. అదే యాప్తో దీక్షిత్ పేరెంట్స్కి కాల్ చేస�
deekshith: మహబూబాబాద్లో 9ఏళ్ల బాలుడు దీక్షిత్ కిడ్నాప్ కథ విషాదాంతంగా ముగిసింది. ముద్దులొలికే పసివాడిని కిడ్నాప్ చేసిన మంద సాగర్(23) అనే యువకుడు గొంతు నులిమి దారుణంగా చంపేశాడు. ఏదో ఆశించి.. ఇంకేదో జరుగుతుందని భావించి.. అమాయక చిన్నారిని నిర్దాక్షిణ్�
deekshith dead body : కిడ్నాపర్ చేతిలో దారుణ హత్యకు గురైన 9ఏళ్ల బాలుడు దీక్షిత్ రెడ్డి మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి అయ్యింది. దీక్షిత్ డెడ్ బాడీని పోలీసులు తల్లిదండ్రులకు అప్పగించారు. శనిగపురంలో దీక్షిత్ అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. మహబూబాబాద్
Deekshit Reddy:మహబూబాబాద్ లో 9 ఏళ్ల దీక్షిత్ రెడ్డి కిడ్నాప్ విషాదంగా ముగియడం పట్ల ఎస్పీ కోటిరెడ్డి దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. దొరికిపోతాననే భయంతో నిందితుడు హత్య చేశాడని, ఈ ఘటనలో ఒక్కడే నిందితుడిన తేల్చామని ఎస్పీ వెల్లడించారు. మొదట డబ్బు డిమాండ్ చే�
Kidnappers Killed Deekshit Reddy | Mahabubabad: మహబూబాబాద్ కిడ్నాప్ విషాదంగా ముగిసింది. 9 ఏళ్ల బాలుడు దీక్షిత్ రెడ్డిని చంపేశారు. అడిగినంత డబ్బు ఇస్తామని దీక్షిత్ తల్లిదండ్రులు ఎంత బతిమాలుకున్నా కిడ్నాపర్లు కనికరించలేదు. ఎక్కడ తాము దొరికిపోతామోనన్న భయంతో అమాయక చిన్నా�
Mahabubabad kidnapping tragedy: Dixit killed : మహబూబాబాద్ కిడ్నాప్ చివరకు విషాదంగా ముగిసింది. 9 ఏళ్ల బాలుడు దీక్షిత్ రెడ్డిని చంపేశారు. అడిగినంత డబ్బు ఇస్తామని దీక్షిత్ తల్లిదండ్రులు ఎంత బతిమాలుకున్నా కిడ్నాపర్లు కనికరించలేదు. ఎక్కడ తాము దొరికిపోతామోనన్న భయంతో అమాయక �
మహబూబాబాద్ లో తొమ్మిదేళ్ల బాలుడు దీక్షిత్ కిడ్నాప్ కథ సుఖాంతం అయ్యింది. అతడిని క్షేమంగా ఇంటికి తీసుకొచ్చారు పోలీసులు. ప్రధాన సూత్రధారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 2020, అక్